ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు..

ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు.. ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు(ఉ. 9:30 – మ. 12:45) పదో తరగతి పరీక్షలు జరుగుతాయని చెప్పారు.. పరీక్షలు జరిగే 3,349 పాఠశాలల్లో రెండుపూటలా సెలవులు ఉంటాయన్నారు..…

వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు.. చంద్రబాబు నాయుడు సంచలన కామెంట్స్

వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు.. చంద్రబాబు నాయుడు సంచలన కామెంట్స్ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చిన తాము సిద్ధమేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.. అయితే వైసీపీ…

జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నందు

మంగళగిరిలో జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నందు టిడిపి సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ మెడబలిమి అచ్యుతరావు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన…

శ్రీకృష్ణుడి దేవాలయం రెండో వార్షికోత్సవ కార్యక్రమం

నరసరావుపేట మండలం పవిడిమరు గ్రామంలో శ్రీకృష్ణుడి దేవాలయం రెండో వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు గ్రామ గ్రామస్తులు పాల్గొన్నారు అనంతరంరొంపిచర్ల మండలం నల్లగార్లపాడు అభయ ఆంజనేయస్వామి దేవస్థానం తిరునాళ్ల కార్యక్రమంల పాల్గొన్న నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి…

తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత .

తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత . బీజేపీ నేత సత్యకుమార్ కారును అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు సత్యకుమార్ కారును అడ్డుకున్న ఎంపీ నందిగం సురేశ్ అనుచరులు . సత్యకుమార్ కారు అద్దాలు పగలగొట్టిన వైసీపీ కార్యకర్తలు మూడు రాజధానుల శిబిరం నిర్వహిస్తున్న…

వైయస్సార్ ఆసరా మూడో విడత సంబరాలు 3వ రోజు నూజండ్ల మండలం నూజండ్ల గ్రామం లో ఘనంగా నిర్వహించారు.

సాక్షిత : నూజండ్ల మండల కేంద్రం అయిన నూజండ్ల గ్రామం లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఈ సంబరాలు జరగ్గా, స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్యఅతిథిగా హాజరై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూజండ్ల…

కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ దేశ్. యుగంధర్ కౌన్సిలర్ పై వైసీపీ కౌన్సిలర్లు దాడి

గుంటూరు జిల్లా, తెనాలి కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ దేశ్. యుగంధర్ కౌన్సిలర్ పై వైసీపీ కౌన్సిలర్లు దాడి నవరత్నాల పథకంలో భాగంగా గడప గడప పనుల్లో సింగిల్ టెండర్ ఆమోదం అంశంపై తెదేపా సభ్యుడు అభ్యంతరం తెలపగా వైసీపీ కౌన్సిలర్లు…

10th విద్యార్థులకు గుడ్ న్యూస్.. హాల్ టిక్కెట్ ఉంటే ఫ్రీ జర్నీ.. పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం

ఏపీ:ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్ష కేంద్రాలకు వెళ్లే స్టూడెంట్స్ కు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఏప్రిల్ 3 నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షల…

విశ్వ సాయి జూనియర్ కళాశాల వారి 5వ వార్షికోత్సవ వేడుక

వినుకొండ పట్టణంలోని బొల్లా బ్రహ్మనాయుడు కళ్యాణ మండపం నందు విశ్వ సాయి జూనియర్ కళాశాల వారి 5వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

ఏప్రిల్‌ ఒకటి నుంచి టోల్‌ బాదుడు

ఏప్రిల్‌ ఒకటి నుంచి టోల్‌ బాదుడు అమరావతి: జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లో ఏప్రిల్‌ ఒకటి నుంచి టోల్‌ ఫీజుల బాదుడు మొదలుకానుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనూ టోల్‌ రుసుములను సమీక్షిస్తారు.. అందులో భాగంగా ఈసారి 5 నుంచి 10…

You cannot copy content of this page