చంద్రబాబూ.. మీ శక్తిసామర్థ్యాలపై విశ్వాసం ఉంది.. జూలు విదల్చండి: కేవీపీ

చంద్రబాబూ.. మీ శక్తిసామర్థ్యాలపై విశ్వాసం ఉంది.. జూలు విదల్చండి: కేవీపీ పార్లమెంటులో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తే రాష్ట్రం నుంచి ఒక్క నేత కూడా మాట్లాడలేదన్న కేవీపీ చంద్రబాబు అత్యంత గౌరవమున్న ప్రతిపక్ష నేత అని ప్రశంస గత ఎన్నికల్లో ఓడిపోయారన్న కారణంతో…

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎంత దోచుకో పోతున్నారు: గాదె

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎంత దోచుకో పోతున్నారు: గాదె పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించుట మరియు నిర్వాసితులకు వరకు కూడా నష్టపరిహారం చెల్లించకుండా ఉండుట పై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 2 రోజుల నుంచి గుంటూరు…

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, సీపీఐ కలిసే పోటీ చేస్తాయి: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, సీపీఐ కలిసే పోటీ చేస్తాయి: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వచ్చే ఎన్నికల్లో సీపీఐ బరిలో ఉంటుందన్న నారాయణ పొత్తు కుదిరితే తమకు సీట్లు కూడా కావాలని స్పష్టీకరణ సలహాలు ఇచ్చినా తీసుకునే తత్వం జగన్…

పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది – ఎమ్మెల్యే ఆర్కే

పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది – ఎమ్మెల్యే ఆర్కే ఘనంగా దుగ్గిరాల మండలంలో మూడవ విడత వైఎస్ఆర్ ఆసరా చెక్కు పంపిణి కార్యక్రమం. మూడవ విడత ఆసరాలో భాగంగా దుగ్గిరాల మండలంలో 1305 స్వయం సహాయక సంఘాల మహిళల కాతాలలో…

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ప్రారంభమైన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ప్రారంభమైన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం. సమావేశంలో పాల్గొన్న టిడిపి జాతీయ అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు ఇతర పోలిట్ బ్యూరో సభ్యులు.

ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి

సాక్షిత అమరావతి : ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ ఆహ్వన శుభపత్రికను అందజేసిన టీటీడీ ఛైర్మన్‌ వై.వీ.సుబ్బారెడ్డి, ఈవో ఏ.వి. ధర్మారెడ్డి ముఖ్యమంత్రికి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి…

గుంటూరు ఛానల్ పొడిగింపునకు తక్షణమే నిధులు విడుదల చేయాలి : గాదె

గుంటూరు ఛానల్ పొడిగింపునకు తక్షణమే నిధులు విడుదల చేయాలి.. లేదంటే రైతు సంఘాలతో కలిసి జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమం చేయవలసి ఉంటుంది: గాదె ప్రత్తిపాడు నియోజకవర్గం లో “నల్లమడ రైతు సంఘం” ఆధ్వర్యంలో గుంటూరు చానల్ పొడిగింపునకు…

శాసనసభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగుల విభాగం అధ్యక్షులతో ఆత్మీయ సమావేశం

తాడేపల్లి లోని శ్రీ ఫార్ట్యూన్ గ్రాండ్ లో సిఎం జగనన్న ఆదేశాలమేరకు రాష్ట్ర వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు,ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగుల విభాగం అధ్యక్షులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ…

అసెంబ్లీలో తన వాణి వినిపించిన మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్

అసెంబ్లీలో తన వాణి వినిపించిన మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మైలవరం నియోజకవర్గంలో 25వేల మందికి ఇళ్ళపట్టాలు అందజేశాం. కొన్ని గ్రామాల్లో ఇళ్లపట్టాల పంపిణీలో కొన్ని గ్రామాల్లో సాంకేతిక సమస్యలు…

వరుస చోరీలతో బెంబేలెత్తుతున్న మంగళగిరి పట్టణం

వరుస చోరీలతో బెంబేలెత్తుతున్న మంగళగిరి పట్టణం \ సాక్షిత గుంటూరు జిల్లా మంగళగిరి:వరుస చోరీలతో బెంబేలెత్తుతున్న మంగళగిరి పట్టణం.మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో రోజురోజుకు పెరుగుతున్న దోపిడీలు, దొంగతనాలు,చైన్ స్నాచింగ్ లు.మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ కు ఎటు చూసిన…

You cannot copy content of this page