శ్రీకృష్ణుడి దేవాలయం రెండో వార్షికోత్సవ కార్యక్రమం

Spread the love

నరసరావుపేట మండలం పవిడిమరు గ్రామంలో శ్రీకృష్ణుడి దేవాలయం రెండో వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు గ్రామ గ్రామస్తులు పాల్గొన్నారు

అనంతరం
రొంపిచర్ల మండలం నల్లగార్లపాడు అభయ ఆంజనేయస్వామి దేవస్థానం తిరునాళ్ల కార్యక్రమంల పాల్గొన్న నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ,రొంపిచర్ల మండలం నాయకులు గ్రామ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ఏర్పాటుచేసిన భారీ విద్యుత్ ప్రభ ఫై ప్రసంగించారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింహం సింగిల్ గా వస్తుంది,పందులు గుంపులుగా వస్తాయి అని అన్నారు, 175 కి 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము ఏ ఒక్కరికి లేదని తెలిపారు,హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రాజకీయాల సినిమాలు కావు సినిమాలో లాగా రాజకీయాలు ఉండవు అని ఘాటైన విమర్శ చేశారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page