తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత .

Spread the love

తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత .

బీజేపీ నేత సత్యకుమార్ కారును అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు

సత్యకుమార్ కారును అడ్డుకున్న ఎంపీ నందిగం సురేశ్ అనుచరులు .

సత్యకుమార్ కారు అద్దాలు పగలగొట్టిన వైసీపీ కార్యకర్తలు

మూడు రాజధానుల శిబిరం నిర్వహిస్తున్న వైసీపీ .

సత్యకుమార్ కారుకు అడ్డంగా నిలబడి నినాదాలు, ప్రతిఘటించిన బీజేపీ .

పోలీసుల సాయంతో అక్కణ్ణుంచి వెళ్లిపోయిన సత్యకుమార్ .

మూడు రాజధానుల శిబిరం వద్దకు చేరుకున్న ఎంపీ నందిగం సురేశ్

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page