భారత్ ను ఒకటి చేద్దాం అనే నినాదంతో పాదయాత్రకు రంగం సిద్ధం చేసింది కాంగ్రెస్. గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ స్వయంగా పాదయాత్రకు పూనుకోవడం పార్టీకి బూస్ట్ ఇస్తుందనే అంచనాలున్నాయి. భారత్ జోడో కంటే ముందు కాంగ్రెస్ జోడో చేయాలని…
గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం.మన ఎమ్మెల్యే వై.వెంకటరామరెడ్డి గుత్తి మునిసిపాలిటీ పరిధిలోని 6వ సచివాలయం 10వార్డ్ నందు కౌన్సిలర్ బుస రూపావతి రెడ్డి ఆధ్వర్యంలో . ప్రతి ఇంటికి వెళుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి…
wicked-idea-to-block-the-gods-for-politics సాక్షిత : రాజకీయాల కోసం దేవుళ్ళను అడ్డం పెట్టుకోవడం దుర్మార్గపు ఆలోచన అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం NTR మార్గ్ నుండి ట్యాంక్ బండ్…
honorary-pensions-for-the-poor పేదలకు గౌరవ ప్రదం ఆసరా పెన్షన్లు వయో పరిమితి తగ్గించడంతో 10 లక్షల మందికి కొత్తగా అవకాశం దేశంలో ఎక్కడా లేని విధంగా ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక రోగులకు కూడా పెన్షన్లు మానవత్వం ఉన్న మన ప్రభుత్వం సిఎం కెసిఆర్…
మౌలిక వసతుల కల్పనకు ఎల్లవేళలా కృషి చేస్తా : ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధికి చెందిన బాపూనగర్ కాలనీ వాసులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో నియోజకవర్గ టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్…
కమిటీ హాల్ ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యేకు వినతి.. తక్షణమే స్పందించి రూ.10 లక్షలు మంజూరు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని స్కాందా నగర్ కు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన…
రూ.8.50 లక్షలతో సీసీ రోడ్డు అభివృద్ధి చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన కాలనీ వాసులు…సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని వెంకటాద్రి నగర్ కాలనీ రోడ్ నెంబర్ 10కు చెందిన కాలనీ వాసులు ఎమ్మెల్యే కేపి…
గణేష్ నిమజ్జనానికి పటిష్ట చర్యలు నిర్వాహకులు అధికారులకు సహకరించాలిమున్నేటి ఒడ్డున పరిశీలించిన ఎంపీపీ బెల్లం ఉమా పలువురు అధికారులు. సాక్షిత : ఈనెల 10వ తారీఖున జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమానికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు మండల పరిషత్ అధ్యక్షురాలు బెల్లం…
గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం. ఎమ్మెల్యే వై.వెంకటరామరెడ్డి గుత్తి మునిసిపాలిటీ పరిధిలోని 6వ సచివాలయం 11వార్డ్ నందు కౌన్సిలర్ నదిముల్ల ఫారూక్ అధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల…
Kutbullapur CPI leaders left with a huge rally for the 3rd State Congress of CPI. సీపీఐ 3 వ రాష్ట్ర మహాసభలకు భారీ ర్యాలీ తో బయలుదేరిన కుత్బుల్లాపూర్ సీపీఐ నాయకులు. నేడు శంషాబాద్ లో…