ప్రారంభానికి సిద్ధం కాబోతున్నా బస్తీ దవాఖానా

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు *మహమ్మద్ గౌసుద్దీన్ * జిహెచ్ఎంసి అధికారులు ఏ ఈ రంజిత్, హెల్త్ ఆఫీసర్…

ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట..

ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట… వృద్ధులు, వికలాంగులకు ఆసరా పింఛన్ల‌తో ఆత్మగౌరవాన్ని కల్పించిన నాయకుడు కేసీఆర్… సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామి… బీజేపీ, కాంగ్రెస్‌లతో ఒరిగేదేమి లేదు… నిజాంపేట్ లో 1,002 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యే…

గడ్డమణుగులో అభివృద్ధి, సంక్షేమానికి రూ.14.05 కోట్లు

డ్డమణుగులో అభివృద్ధి, సంక్షేమానికి రూ.14.05 కోట్లు అభివృద్ధికి రూ.2.37 కోట్లు, సంక్షేమానికి రూ.11.68 కోట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడి సాక్షిత : జి.కొండూరు మండలం గడ్డమణుగు గ్రామంలో అభివృద్ధి, సంక్షేమం కోసం గడచిన మూడేళ్ళలో రూ.14,05,54,598లు మంజూరు…

వంగవీటి మోహనరంగా విగ్రహ నిర్మాణానికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన

సాక్షిత : మైలవరం పట్టణ కాపు సంఘం ఆధ్వర్యంలో మైలవరంలో పశువుల ఆసుపత్రి ఎదురుగా నిర్మించనున్న దివంగత నేత వంగవీటి మోహనరంగా విగ్రహ నిర్మాణానికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వంగవీటి మోహనరంగా…

విద్యార్థిని చదువు కొరకు ఆర్థిక సాయం అందజేసిన డాక్టర్ ప్రేమ్ కుమార్

సాక్షిత : దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ ఇందిరమ్మ కాలనీకు చెందిన చంద్రకళ వారి కూతురు ఇంటర్ చదువుకోసం భౌరంపేట్ డాక్టర్ ప్రేమ్ కుమార్ తన వంతు ఆర్ధిక సహాయంగా 30,000 రూపాయలను భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ,…

వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు

సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 9, 01,500/- తొమ్మిది లక్షల ఒక వేయి ఐదు వందల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన…

కమ్యూనిటీ హాలు నిర్మాణానికి శంకుస్థాపన

జి.కొండూరు మండలంలోని కందులపాడు గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు…

ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

చామకూర మల్లారెడ్డికార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి సాక్షిత : ముడుచింతలపల్లి మండలం కేశవరం సూపర్ సంగీత్ గార్డెన్ లో జరిగిన ముడుచింతలపల్లి మండలంకు మంజూరు అయినా 57 ఏళ్ళు వారికీ నూతనంగా ఆసరా పెన్షన్, మరియు దివ్యంగలకు ఆసరా పెన్షన్…

You cannot copy content of this page