ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Spread the love

చామకూర మల్లారెడ్డి
కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి

సాక్షిత : ముడుచింతలపల్లి మండలం కేశవరం సూపర్ సంగీత్ గార్డెన్ లో జరిగిన ముడుచింతలపల్లి మండలంకు మంజూరు అయినా 57 ఏళ్ళు వారికీ నూతనంగా ఆసరా పెన్షన్, మరియు దివ్యంగలకు ఆసరా పెన్షన్ మంజూరు అయినా 738మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డుల పంపిణి కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.
అంతకు ముందు లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, ఎంపీపీ హారిక మురళి గౌడ్ ,జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేష్, డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, amc వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు, నాయకులు, మండల తెరాస పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page