..కమిటీ హాల్ ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యేకు వినతి.. తక్షణమే స్పందించి రూ.10 లక్షలు మంజూరు…

Spread the love

కమిటీ హాల్ ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యేకు వినతి.. తక్షణమే స్పందించి రూ.10 లక్షలు మంజూరు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని స్కాందా నగర్ కు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో కమిటీ హాల్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కి వినతి పత్రాన్ని అందజేశారు. దీంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ రెడ్డి, దొడ్ల శ్రీనివాస్, ఆంజనేయులు, శ్రీను, లక్ష్మణ్ గౌడ్, బ్రిజేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page