రైతులకు తక్షణమే రూ.2 లక్షల రుణమాఫీ

రైతులకు తక్షణమే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. డిసెంబర్‌ 9నే చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారని గుర్తు చేశారు. రుణమాఫీ అయ్యాక మళ్లీ రూ.2 లక్షల రుణం…
Whatsapp Image 2023 12 09 At 4.30.17 Pm

ఫిర్యాదులు చేయండి తక్షణమే స్పందిస్తాం

ఫిర్యాదులు చేయండి తక్షణమే స్పందిస్తాం
Whatsapp Image 2023 10 13 At 4.09.45 Pm

నారా చంద్రబాబు నాయుడు ని తక్షణమే సూపర్ హాస్పిటల్ కు తరలించి మంచి వైద్యం అందించాలి:బికె. పార్థసారథి

పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం R. మరవపల్లి తన స్వగృహం నందు విలేకరుల సమావేశం నిర్వహించాడు ఈ సమావేశంలో మాట్లాడుతూ ప్రజా నాయకుడు చంద్రబాబు పై అక్రమ కేసులు బనాయించి 34 రోజులుగా జైలుకే పరిమితం చేసిన జగన్ రెడ్డి అక్కడ…

పినపాక నియోజకవర్గం లో గోదావరి వరదల వల్ల ఇల్లు కూలిపోయిన గిరిజనులు తో పాటు గిరిజనేతరులకు తక్షణమే గృహలక్ష్మి పధకం క్రింద ఇల్లు ఇవ్వాలి..!

ఏజెన్సీ గిరిజనేతరులకు ఒక్క డబల్ బెడ్ రూమ్ మంజూరు చేయని ప్రభుత్వం గిరిజనేతరులకు గృహలక్ష్మి దరఖాస్తులుకు అవకాశం ఇవ్వాలని కోరిన మాజీ జడ్పిటిసి పాలవంచ దుర్గ గిరిజనేతర రైతులు పహానిలు లేక పంట రుణాలు తీసుకోలేక అవస్థలు ఏజెన్సీలో గిరిజనులతో పాటు…

తక్షణమే అంటే.. ఎన్ని రోజులు

నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి శీనన్న రైతు భరోసా యాత్ర అధిక సంఖ్యలో పాల్గొన్న రైతులు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతు భరోసా యాత్రకు శ్రీకారం…

పంచాయతీ కార్యదర్శుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి – సర్పంచులు

పంచాయతీ కార్యదర్శుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి – సర్పంచులు — కార్యదర్శుల సమ్మెకు సర్పంచుల ఆర్థిక సాయం చిట్యాల సాక్షిత ప్రతినిధి నాలుగు సంవత్సరాలు ప్రోబేషన్ కాలాన్ని పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమను రెగ్యులర్ చేయాలని చేపట్టిన సమ్మె…

విఓ ఏ ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి – తుమ్మల వీరారెడ్డి

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) విఓ ఏ ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలనిసిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. చిట్యాల మండల కేంద్రం 5వ రోజు విఓ ఏ సమ్మెకు మద్దతుగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మద్దతు…

బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తక్షణమే దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్

బాపట్ల పార్లమెంట్ ను ఎస్సి రిజర్వేషన్ చేయడం చారిత్రాత్మక తప్పు అని దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తక్షణమే దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పిట్లవానిపాలెం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పిట్లవానిపాలెం అంబేద్కర్…

తక్షణమే డీఎస్సీ.గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదల చేయాలి

ప్రకాశం జిల్లా దర్శి తక్షణమే డీఎస్సీ.గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదల చేయాలి…… డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కే వి పిచ్చయ్య…. డీఎస్సీ ని వెంటనే విడుదల చేసి రాష్ట్రంలో ఖాళీగా ఉన్నా 25 వేల టీచర్ పోస్టుల్ని భర్తీ చేయాలని కోరుతూ దర్శి…

గుంటూరు ఛానల్ పొడిగింపునకు తక్షణమే నిధులు విడుదల చేయాలి : గాదె

గుంటూరు ఛానల్ పొడిగింపునకు తక్షణమే నిధులు విడుదల చేయాలి.. లేదంటే రైతు సంఘాలతో కలిసి జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమం చేయవలసి ఉంటుంది: గాదె ప్రత్తిపాడు నియోజకవర్గం లో “నల్లమడ రైతు సంఘం” ఆధ్వర్యంలో గుంటూరు చానల్ పొడిగింపునకు…

You cannot copy content of this page