ముఖ్యమంత్రి జగనన్న చిత్రపటానికి పులాభిషేఖం పాలాభిషేకం

బాపట్ల ఈరోజు 10 వార్డు ప్యాడిసన్ పేట సచివాలయం ఆవరణంలో వై ఎస్ ఆర్ ఆసరా పథకం ద్వారా మూడోవిడత అర్హత పొందిన స్వయంసహయక సంఘ సభ్యులకు 18లక్ష 65 వేల 731 రూ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి జగనన్న చిత్రపటానికి…

కీలక రాజకీయాలలోకి అన్నం సతీష్

కీలక రాజకీయాలలోకి అన్నం సతీష్ గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ,నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను క్షుణంగా పరిశీలిస్తూ, వ్యాపారంగాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ బాపట్ల నియోజకవర్గంలో తనను నమ్ముకున్న కార్యకర్తలకు అండగా నిలుస్తూ ఇప్పటివరకు రాజకీయాలకు కొంత దూరంగా ఉంటూ…

ఎంబీసీ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ పెండ్రా వీరన్న పుట్టినరోజు

బాపట్ల జిల్లా బాపట్ల లోని చీలురోడ్డు సెంటర్ లో రాష్ట్ర ఎంబీసీ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ పెండ్రా వీరన్న గారి పుట్టినరోజు వేడుకలు సందర్భంగా సంచారజాతుల రాష్ట్ర కార్యదర్శి మరియు వైసీపీ దివ్యాంగుల విభాగం బాపట్ల జిల్లా అధ్యక్షులు చల్లా రామయ్య…

దళితులపై దాడులు సహించబోమంటున్న ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్

మన తిరుపతి ప్రెస్ క్లబ్ రి. నెం: 15/2022 పత్రికా ప్రకటన దళితులపై దాడులు సహించబోమంటున్న ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ దళితులపై దాడులు సహించబోమంటు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డా” మనవల…

తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ

బాపట్ల నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం, మీ మాట – నా బాట కార్యక్రమం లో…

వైసిపి పాలనలో “ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి”జీ.వీ ఆంజనేయులు

పల్నాడు జిల్లా వైసిపి పాలనలో “ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి”.. సీఎం జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి తిరోగమనంలో పయనిస్తుందని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు అన్నారు. సోమవారం నాడు బొల్లాపల్లి మండలంలోని సరికొండ పాలెం…

ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం

అమరావతి: తేది:03-04-2023ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి, శాసనమండలి సభ్యునిగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసిన మేరిగ మురళీధర్ తో పాటు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల…

HELP లైన్ నెంబర్ 8688830014 ప్రారంబించిన జిల్లా ఎస్పీ

అన్నమయ్య జిల్లా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ప్రజలు గల్ఫ్ దేశాలల్లో వుంటూ ఇబ్బందులకు గురవుతున్న వారి సంరక్షణ కొరకు మరియు సహాయం కొరకు Emigration హెల్ప్ డెస్క్ HELP లైన్ నెంబర్ 8688830014 ప్రారంబించిన జిల్లా ఎస్పీ , భాదితులు…

నంద్యాల పౌరసరఫరాల శాఖ లో భారీ కుంభకోణం

నంద్యాల జిల్లా…. నంద్యాల పౌరసరఫరాల శాఖ లో భారీ కుంభకోణం….. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన….. 64 లక్షల 50 వేల రూపాయల అవినీతి జరిగినట్లు నిర్ధారించిన అధికారులు….. 2018 సంవత్సరంలో సివిల్ సప్లై గోడౌన్లోని బియ్యం, గోధుమలు, పామాయిల్, చెక్కర…

తక్షణమే డీఎస్సీ.గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదల చేయాలి

ప్రకాశం జిల్లా దర్శి తక్షణమే డీఎస్సీ.గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదల చేయాలి…… డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కే వి పిచ్చయ్య…. డీఎస్సీ ని వెంటనే విడుదల చేసి రాష్ట్రంలో ఖాళీగా ఉన్నా 25 వేల టీచర్ పోస్టుల్ని భర్తీ చేయాలని కోరుతూ దర్శి…

You cannot copy content of this page