మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మిత్రులతో ఆత్మీయ సమ్మేళనం

former-vice-president-venkaiah-naidu-had-a-soulful-gathering-with-friends మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మిత్రులతో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా సత్కరించిన రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం స్థానిక జిఎస్ఎల్ హాస్పటల్ లో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పార్టీలకతీతంగా…

చంద్రబాబు, లోకేష్ గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు ఉందా

చంద్రబాబు, లోకేష్ గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు ఉందా. ! సుదీర్ఘ రాజకీయ అనుభవం చంద్రబాబు సొంతం దాడులు చేస్తున్నా సంయమనం పాటించిన చరిత్ర చంద్రబాబుది టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్. గుడివాడ : తెలుగుదేశం…

సీపీఎస్ ఉద్యోగులకు పదివేల కనీస పెన్షన్ – ఏపీ సర్కార్ కొత్త ఆఫర్ ! తిరస్కరించిన ఉద్యోగ సంఘాలు

సీపీఎస్ రద్దు చేయలేమని మరోసారి ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రూ. పదివేల కనీస పెన్షన్ ఇస్తామనే ప్రతిపాదన పెట్టింది. సీపీఎస్‌ను రద్దు చేసే ప్రశ్నే లేదని అయితే సీపీఎస్ కన్నా మంచి స్కీం ఇస్తామని ఉద్యోగులకు ప్రభుత్వం మరోసారి స్పష్టం…

అనంతపురం జిల్లా సర్పంచుల అవగాహన సదస్సు_

అనంతపురం జిల్లా సర్పంచుల అవగాహన సదస్సు_ ఉమ్మడి అనంతపురం జిల్లా, అనంతపురం టౌన్ లో ఈరోజు జరిగిన సర్పంచులు అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు యలమంచిలి వెంకట బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ…

జోరు వానలో కూడా ఆగని కార్యక్రమం.

జోరు వానలో కూడా ఆగని కార్యక్రమం. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వర్షంలో కూడా ప్రతి ఇంటికి తిరిగి సంక్షేమ పథకాలను వివరిస్తూన్న శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు . వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం పాత, కొత్త నాగిరెడ్డిపల్లె గ్రామం నందు గడప…

జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను ప్రారంభించిన మంత్రి ఆర్.కే.రోజా

జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను ప్రారంభించిన మంత్రి ఆర్.కే.రోజా నేడు స్పోర్ట్స్ మరియు శాప్ శాఖలపై మంత్రి రోజా సమీక్ష. *సాక్షిత : ఏపీ సచివాలయం 2వ బ్లాక్ లో శాప్ మరియు క్రీడా శాఖా అధికారులతో రాష్ట్ర పర్యాటక…

కృష్ణాజిల్లా పరిశ్రమలలో తనిఖీలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు !!
— కలెక్టర్ రంజిత్ బాషా

special-committee-formed-for-inspections-in-krishna-district-industries-collector-ranjit-basha కృష్ణాజిల్లా పరిశ్రమలలో తనిఖీలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు !!— కలెక్టర్ రంజిత్ బాషా పూర్తిస్థాయి ప్రమాణాలు పాటించాల్సిందే ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు కలెక్టర్‌ పి. రంజిత్ బాషా స్పష్టీకరణ పరిశ్రమల్లో కార్మికుల భద్రత, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ…

గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం

గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం.మన ఎమ్మెల్యే వై.వెంకటరామరెడ్డి గుత్తి మునిసిపాలిటీ పరిధిలోని 6వ సచివాలయం 10వార్డ్ నందు కౌన్సిలర్ బుస రూపావతి రెడ్డి ఆధ్వర్యంలో . ప్రతి ఇంటికి వెళుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి…

రాష్ట్రంలో జరుగుతున్న హింసా రాజకీయాలను సమర్థంగా తిప్పి కొడతాం

రాష్ట్రంలో జరుగుతున్న హింసా రాజకీయాలను సమర్థంగా తిప్పి కొడతాం అధికారం అండతోనే చెన్నుపాటి గాంధీపై దాడి రెచ్చిపోతున్న వైసీపీ రౌడీ మూకల్ని కట్టడి చేయండి తెలుగుదేశం పార్టీ నేతల సహనాన్ని పరీక్షించొద్దు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్. సాక్షిత…

నెల్లూరు యాసిడ్‌ అటాక్‌ కేసులో ప్రభుత్వం కీలక ప్రకటన- బాధితురాలికి రూ.5 లక్షలు సాయం

Government’s key announcement in Nellore acid attack case- Rs. 5 lakh aid to the victim నెల్లూరు యాసిడ్‌ అటాక్‌ కేసులో ప్రభుత్వం కీలక ప్రకటన- బాధితురాలికి రూ.5 లక్షలు సాయం. సాక్షిత : నెల్లూరు జిల్లా…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE