సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపి .. ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్మిచేడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని గద్వాల దంపతులు ఎమ్మెల్యే బండ్ల జ్యోతి కృష్ఙమోహన్ రెడ్డి పరిశీలించారు‌. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.…

బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన గద్వాల ఎమ్మెల్యే

మృతురాలు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి వేడుకోలు తెల్లవారుజామున ఎర్రవల్లి చౌరస్తా లో జరిగిన సంఘటన బస్సు ప్రమాదంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , అలంపూర్ ఎమ్మెల్యే…

గాంధీనగర్ పరిశ్రామికవాడలోని పార్క్ స్థలాన్ని కాపాడండి.

సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. సాక్షిత : గాంధీనగర్ పారిశ్రామిక వాడలోని పారిశ్రామిక కార్యాలయం పక్కన గల వాటర్ ట్యాంక్,పార్క్ స్థలాన్ని కాపాడాలని కోరుతూ నేడు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి మేనేజర్ సుధాకర్ ని కలవడం జరిగింది.ఈ సందర్భంగా…

మెట్కనిగుడ టెంట్ హౌస్ అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ మెట్ కాని గూడాలోని శ్రీలక్ష్మి టెంట్ హౌస్ లో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రమాద స్థలిని పరిశీలించి టెంట్ హౌస్ బాధితుడు డి.నవీన్ కు…

ప్రభుత్వ మెడికల్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, బస్సు టెర్మినల్ కు కేటాయించిన స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టలో హెచ్ఎండీఏకు (HMT) చెందిన 20ఎకరాల ప్రభుత్వ భూమిని మెడికల్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, బస్సు టెర్మినలకు కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యే వివేకానంద్ అధికారులతో కలిసి పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్…

ఎమ్మెల్యే ఆనంద్ కి TSRTC విశ్రాంత ఉద్యోగులు వారి సంఘానికి స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి సహకరించాలని, వినతి పత్రం

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కి TSRTC విశ్రాంత ఉద్యోగులు వారి సంఘానికి స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి సహకరించాలని, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారి వినతికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.

ఇందిరా గాంధీ విగ్రహం ఉన్న స్థలాన్ని పరిశీలించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,126 డివిజన్(జగథ్గిరిగుట్ట) లాస్ట్ బస్ స్టాప్ వద్ద 1989లో మాజీ సిఎల్పీ నాయకులు పి.జనార్ధన్ రెడ్డి ఆవిష్కరించిన ఇందిరా గాంధీ విగ్రహం నిన్న లారీ ఢీకొని ధ్వంసం అయిన విషయాన్ని తెలుసుకుని ఇందిరా గాంధీ విగ్రహం ఉన్న స్థలాన్ని పరిశీలించిన…

జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ రిపోర్టర్స్ కు కేటాయించిన స్థలాన్ని సందర్శించిన బిజెపి

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో పెట్ బషీరాబాద్ లో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ రిపోర్టర్స్ కు కేటాయించిన స్థలాన్ని సందర్శించిన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి…

పేట్ బషీరాబాద్ లోని జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తో కలిసి పరిశీలించిన బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్

సాక్షిత : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేట్ బషీరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ (JNJMACHS) స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ , మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావ్…

కోపలి ఫార్మా కెమికల్స్ లో అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న సురేష్ రెడ్డి మాజీ కార్పొరేటర్

కోపలి ఫార్మా కెమికల్స్ లో అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న సురేష్ రెడ్డి మాజీ కార్పొరేటర్ రాత్రి సుభాష్ నగర్ డివిజన్ మోడీ బిల్డర్స్ నివాస సముదాయ దగ్గరలో గల కోపాలి ఫార్మా కెమికల్స్ అగ్ని కావడం వల్ల పరిసర నివాస…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE