ఉక్కునగరం: విశాఖలో సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉక్కు కర్మాగారంలోని కోకోవెన్ విభాగంలో ఉన్న నాఫ్తలీన్ యూనిట్లో ప్రమాదం చోటుచేసుకుంది.. వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగసి పడి నాఫ్తలీన్ దగ్ధమైంది. భారీగా మంటలు చెలరేగి యంత్రాలు, విద్యుత్…
YSR జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ఆకృతి షాపింగ్ మాల్లో ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్ మాల్లోని రెండు అంతస్తుల్లో దట్టమైన పొగ అలముకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.…
హైదరాబాద్లో రెండు ఆర్టీసీ బస్సులు అగ్నికి అహుతయ్యాయి దిల్సుఖ్ నగర్ ఆర్టీసీ డిపోలో ఇవాళ తెల్లవారు జామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులకు నిప్పంటుకుని పూర్తిగా కాలిపోగా మరో బస్సు కూడా పాక్షికంగా దగ్ధమైందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.…
రంగారెడ్డి జిల్లా పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో ఇవ్వాల బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. నేతాజీనగర్లోని ఏషియన్ బ్యారల్స్ డ్రమ్ముల తయారీ కంపెనీలో మంటలు చెలరేగాయి. కంపెనీలో అగ్నికీలలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతంలో పొగలు దట్టంగా అలుముకు న్నాయి. సమాచారం…
హైదరాబాద్ గాజుల రామారం లోని ప్లైవుడ్ గోదాం లో ఈరోజు మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతోసమీప భవనాల్లోకి భారీగా పొగ వ్యాపించ డంతో ప్రజలు భయంతో భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా కుదరకపోవడంతో…
కరాచీ బేకరీ గోడౌన్ లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారిలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన కార్మికులున్నారని సీఎంకు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 15 మంది కార్మికులకు…
49 బోట్లకు రూ.7.11 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటించిన ప్రభుత్వం.. మత్స్యకారులకు పరిహారం పంపిణీ చేసిన మంత్రులు సీదిరి అప్పలరాజు, అమర్నాథ్, పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి, మోపిదేవి వెంకట రమణ, ఎంపీలు, ఎమ్మెల్యేలు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ మెట్ కాని గూడాలోని శ్రీలక్ష్మి టెంట్ హౌస్ లో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రమాద స్థలిని పరిశీలించి టెంట్ హౌస్ బాధితుడు డి.నవీన్ కు…
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని కూరగాయల మార్కెట్ లో అగ్ని ప్రమాదానికి గురై కాలిపోయిన కూరగాయల షాపులు
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని కూరగాయల మార్కెట్ లో అగ్ని ప్రమాదానికి గురై కాలిపోయిన కూరగాయల షాపులు. విషయం తెలియగానే హుటాహుటిన సంఘంటన స్థలానికి వెళ్లి పరిశీలించి, బాధితులను పరామర్శించి , బాధితులకు ధైర్యం చెప్పి, పూర్తి భరోసా ను కల్పించిన ప్రభుత్వ…
హైదరాబాద్:ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్ పేట్ గురుకుల పాఠశాలలోరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. హాస్టల్ గదిలో వినాయకుడిని విద్యార్థులు ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి పూజలో భాగంగా విద్యార్థులు దీపం వెలిగించారు. దీపం ఆరిపోకుండా చూడడం…