ఓటమి శాశ్వతం కాదు.. కష్టపడితే గెలుపు మనదే : హరీశ్‌రావు

ఒటమి శాశ్వతం కాదు. గెలుపునకు నాంది. బీఆర్‌ఎస్‌కు ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. శుక్రవారం భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

మేయర్ సానుకూలంగా స్పందిస్తూ ఇది వరకే పనులు చేపట్టాం అని,కొన్ని రోజుల్లో సమస్య శాశ్వత పరిష్కారాణికి కృషి చేస్తామని తెలియజేశారు

ఈరోజు మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి ని 2వ డివిజన్ కార్పొరేటర్ చిట్ల దివాకర్ తో మర్యాద పూర్వకంగా కలిసిన స్థానిక డివిజన్ NRI కాలనీ, ఆర్కే…

లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం

శేరిలింగంపల్లి పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా రూ. 4 కోట్ల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులను జోనల్ కమిషనర్…

నీటి సమస్యకు –విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం….కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్,,,,

కనిగిరి సాక్షిత న్యూస్ : కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోనిశివారు కాలనీలో దీర్ఘకాలికంగా ఉన్న నీరు మరియు విద్యుత్తు సమస్యలకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయనున్నట్లు కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. పట్టణంలోని 3వవార్డు శంఖవరం లో సమస్యా పరిస్కారంలో…

లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి సమస్య శాశ్వత పరిష్కారం దిశగా 3 కోట్ల రూపాయల నిధులతో త్వరలోనే పనులు చేపడుతాం.

మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం సమస్య పరిష్కారం చేసి చూపెడుతాం ప్రభుత్వ విప్ గాంధీ శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచిపోవడం తో హుటాహుటిన అక్కడికి వెళ్లి సమస్య పరిష్కరనికై…

“సర్వేపల్లి నియోజకవర్గంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చి, శాశ్వత పరిష్కారం చూపుతాం”- మంత్రి కాకాణి

సాక్షిత SPS నెల్లూరు జిల్లా:* : సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, చెర్లోపల్లి గ్రామ సచివాలయ పరిధిలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి…

వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్ లో గల బొల్లా బ్రహ్మనాయుడు కళ్యాణ మండపంలో చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం కార్యక్రమం నిర్వహించారు.

పల్నాడు జిల్లా.. వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్ లో గల బొల్లా బ్రహ్మనాయుడు కళ్యాణ మండపంలో చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు అధ్యక్షతన జరగ్గా.. ముఖ్య అతిథిగా పల్నాడు…

శాశ్వత గ్రంథాలయాల భవనాలు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికీ ధన్యవాదాలు

ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ బత్తుల దేవానంద్,జిల్లా గ్రంధాలయ కార్యదర్శి కె ఝాన్సి లక్ష్మి,బాపట్ల గ్రంధాలయ గ్రేడ్ 1అధికారి ఏ శివాజీ గణేశన్,ఆఫీస్ సభార్డినేటర్ హర్శత్ కుమార్ లు బుధవారం మాజీ డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి నీ మర్యాద…

సుడాకు శాశ్వత భవనం నిర్మించాలి

A permanent building should be built for Suda సుడాకు శాశ్వత భవనం నిర్మించాలి-జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ – శ్రీకాకుళం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ శాశ్వత భవనం ఉండాలని,దీనికి సంబంధించిన పనులు మరో రెండు మాసాల్లో ప్రారంభమయ్యేలా…

దళిత బంధుతో శాశ్వత ఉపాధి*

Permanent employment with Dalit relative* దళిత బంధుతో శాశ్వత ఉపాధి*షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్*లబ్ధిదారుడికి వాహనం అందజేసిన ఎమ్మెల్యే అంజయ్య రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి* దళిత బంధు పథకం ఎన్నికల స్టంట్‌ కాదని.. ఆర్థికంగా…

You cannot copy content of this page