ఉగాది పండుగను పురస్కరించుకొని శంకర్పల్లి మున్సిపల్ చౌరస్తాలో ధర్మ ధ్వజ ఆవిష్కరణ జరిగింది :

శంకర్పల్లి మున్సిపల్ చౌరస్తాలో ఉగాది పండుగ పురస్కరించుకొని ధర్మ ధ్వజ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. శంకర్పల్లి గుడి పంతులురాజు మరియు మున్సిపల్ గ్రామ పెద్దలు ఏం సాని ప్రకాష్ గుప్తా తదితరులు మాట్లాడుతూ జనవరి 22 2024వ సంవత్సరంలో అయోధ్యలో ఉన్నటువంటి…

శంకర్పల్లి మండల్ మరియు మున్సిపల్ లో ఘనంగా ఉగాది పండుగ జరుపుకున్న ప్రజలు:

శంకర్పల్లి మండల్ మరియు మున్సిపల్ లో ఉగాది పండుగను నాడు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. తెలుగుక్రోధి నామ సంవత్సరానికి స్వాగతం చెబుతూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా సాయంత్ర సమయంలో కుల మత చిన్న పెద్ద తేడా లేకుండా ఆయా…

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో హనుమాన్ మందిరం

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో హనుమాన్ మందిరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన ఉత్సవాలు జరుపుకున్నారు. హనుమాన్ మందిరంలో పంతులు చేత పంచాంగం జరిపిన అనంతరం గోమాత పూజ చేశారు.కొత్త జీవితానికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు .…

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ తండాలో ఉగాది

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ తండాలో ఉగాది సందర్భంగా వల్లభ రాయుని గుట్ట మీద ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో శంకర్ నాయక్ మరియు రవి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాతల కాలం నుండి ఈ ఆలయం లొ వస్తున్న ఈ…

శంకర్‌పల్లి: MP అభ్యర్థి రంజిత్ రెడ్డి విజయమే లక్ష్యంగా పనిచేయాలి: స్పీకర్

చేవెళ్ల MP అభ్యర్థి రంజిత్ రెడ్డి విజయమే లక్ష్యంగా పనిచేయాలని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. శంకర్‌పల్లి మున్సిపల్ నాయకులు స్పీకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్పీకర్ మాట్లాడుతూ కలిసికట్టుగా ఒకే జట్టుగా నాయకులంతా కలిసి చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్…

జన జాతరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు: శంకర్పల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు బద్ధం కృష్ణారెడ్డి :

జన జాతర కార్యక్రమానికి విచ్చేసినటువంటి చేవెళ్ల నియోజకవర్గం ప్రజానీకానికి శంకర్పల్లి మున్సిపల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బద్దం కృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. భీమ్ భరతన్న మాటకు మరియు ఎంపీ అభ్యర్థిరంజిత్ రెడ్డి మాటకు కట్టుబడి ఇసుకేస్తే రాలనంత మంది చేవెళ్ల నియోజకవర్గం…

శంకర్‌పల్లి మున్సిపల్ ఇంచార్జ్ ను సన్మానించిన బిజేవైఎం అధ్యక్షుడు

శంకర్‌పల్లి బిజెపి మున్సిపల్ ఇన్చార్జిగా ఇటీవల వాసుదేవ్ కన్నా నియామకమయ్యారు. మండల బిజెపి అధ్యక్షుడు హర్షవర్ధన్ నాయక్… వాసుదేవ్ కన్నాను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలోబిజేవైఎం మున్సిపల్ అధ్యక్షుడు లోకేష్, వీరప్ప, శ్రీనివాస్ ఉన్నారు.

శంకర్‌పల్లి లో ఘనంగా డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

సాక్షిత : సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘసంస్కర్త డా. బాబు జగ్జీవన్ రామ్ అని మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా అరుణోదయ క్లబ్ ఆవరణలో…

శంకర్పల్లి మూడో వార్డు మహిళలతో పరిచయ వేదికలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్

శంకర్పల్లి: మార్చ్ 31 🙁 సాక్షిత న్యూస్) ఆదివారం నాడు శంకర్పల్లి మున్సిపల్ లో గల మూడవ వార్డులో మహిళలతో పరిచయ వేదికలో మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు జ్యోతి భీమరత్ గారు పాల్గొన్నారు. ఈ పరిచయ వేదిక కార్యక్రమంలో మూడో…

శంకర్‌పల్లి వీధి వ్యాపారస్తులకు ముఖ్య గమనిక: మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్

శంకర్‌పల్లి: మార్చి 31: ( సాక్షిత న్యూస్): నేటి నుండి వీధి వ్యాపారస్తులు చెల్లించవలసిన తై బజార్ ఫీజును మున్సిపాల్టీకి చెల్లించాలని కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ తై బజార్ ఫీజు తీసుకునే కాంట్రాక్టర్…

You cannot copy content of this page