150 మంది టిడిపి బీసీ సెల్ నాయకులకు….. పార్టీ కండువాలు కప్పి వైసీపీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే నాని -సీఎం జగన్ ప్రభుత్వంపై బీసీ సోదరులు పూర్తి విశ్వాసంతో ఉన్నారు…. -టీడీపీకు బీసీలు ఎప్పుడో దూరమైపోయారు…. -కుక్క కాటుకు చెప్పు దెబ్బలా ఎన్నారై…
రాష్ట్ర ఎస్సి కమిషన్ సభ్యులు కట్టెపోగు బసవరావు వై నాట్ 175 కి సంఘీభావంగా ఇడుపులపాయ నుండి ఇచ్ఛాపురం వరకు జరుగుతున్న పాదయాత్రలో భాగంగా మంగళగిరి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే, నియోజకవర్గ ఇన్చార్జి గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు…
తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి. రాజ్యసభ అభ్యర్ధులకు బీ–ఫారం అందజేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన అభ్యర్ధులు.
కారంపూడి పంపిణి కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి. వెంకటరామిరెడ్డి షేక్. మగ్బుల్ జానీ భాషా కారంపూడిగర్భిణీలు, బాలింతల సౌకర్యర్థం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ సరుకుల పంపిణి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర…
గర్భిణీలు, బాలింతలకు ఇచ్చే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ – టేక్ హోం రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన సీఎం వైయస్. జగన్ మోహన్ రెడ్డి కర్నూలు నగరం లోని పేట చెట్టు కింద బడి అంగన్వాడి కేంద్రం…
తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీని అందజేశాం.* సాక్షితSPS నెల్లూరు జిల్లా:* సర్వేపల్లి నియోజకవర్గం, “గడప గడప మన ప్రభుత్వం” కార్యక్రమంలో ముత్తుకూరు మండలంలోని చివరి గ్రామ సచివాలయమైన కృష్ణపట్నం గ్రామ సచివాలయ పరిధిలో పర్యటించిన…
వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నెల్లూరు మాజీ జెడ్పీ ఛైర్మన్, టీడీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నెల్లూరు మాజీ జెడ్పీ ఛైర్మన్, టీడీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి బొమ్మిరెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీలో చేరిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మాజీ మార్కెట్ యార్డ్…
సాక్షిత : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అర్హతే ప్రామాణికంగా సంక్షేమం ప్రతి ఇంటి తలుపుతడుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సరీ్వసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. నగరి నగరి మున్సిపాలిటీ పద్మావతి నగర్ సచివాలయం పరిధిలోని 26వ,…
100 మందికి పైగా టిడిపి నాయకులు,కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక. Ysrcp కండువా కప్పి సాదరంగా పార్టీలో ఆహ్వానించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ శ్రీకాళహస్తి నియోజకవర్గం,ఏర్పేడు మండలం,పల్లంపేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో 100 మందికి పైగా టిడిపి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్…
బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది.
బాపట్ల జిల్లా స్థానిక బాపట్ల రైల్వే స్టేషన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద బాపట్ల శాసనసభ్యులు శ్రీ కోన రఘుపతి పై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జరిగిన పత్రికా సమావేశంలో బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్షాలు…