బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది.

Spread the love

బాపట్ల జిల్లా

స్థానిక బాపట్ల రైల్వే స్టేషన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద బాపట్ల శాసనసభ్యులు శ్రీ కోన రఘుపతి పై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జరిగిన పత్రికా సమావేశంలో బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది.
ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

ఇట్లు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
బాపట్ల నియోజకవర్గం.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page