శ్రీరామ నవమి వేడుకలకు రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని ఆహ్వానించిన నిర్వాహకులు…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీరామ నవమి వేడుకలకు రావాలని ఆహ్వాన పత్రికలను అందజేసి…

పలు వివాహ వేడుకలకు హాజరైన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి

సినీ నటులు పూరెల్లి రమణారెడ్డి సోదరులు కేశవరం గ్రామానికి చెందిన గోనె రవీందర్ రెడ్డి కుమార్తె సౌమ్య వివాహము గణపతితో అలియాబాద్ లోని శుభం కన్వెన్షన్ హాల్ లో వైభవంగా నిర్వహించారు తూంకుంట మున్సిపల్ నకు చెందిన మునిగొండ అశోక్ కుమార్తె…

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వారి ప్రాంతాలలో నిర్వహించు వేడుకలకు ముఖ్య అతిధులుగా హాజరు

సాక్షిత : మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన 12వ డివిజన్, 31,32వ డివిజన్ల బీఆర్ఎస్ నాయకులు,స్థానిక కాలనీ వాసులు.ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా…

N T R శతజయంతి వేడుకలకు కాసాని వీరేశం ముదిరాజ్ పాల్గొన్నారు

వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం లో N T R శతజయంతి వేడుకలకు కాసాని వీరేశం ముదిరాజ్ పాల్గొన్నారు.

శ్రీ బసవేశ్వర స్వామి జయంతి వేడుకలకు రావాలని ఆహ్వాన పత్రిక

సాక్షిత : ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కర్ణ భక్తుల సంక్షేమ సంఘం సభ్యులు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 23వ తేదీన సుభాష్ నగర్…

శ్రీరామనవమి వేడుకలకు ఎమ్మెల్యే కి ఆహ్వానం

శ్రీరామనవమి వేడుకలకు ఎమ్మెల్యే కి ఆహ్వానం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా నిజాంపేట్ శ్రీ ఆంజనేయ స్వామి…

ఈనెల 30వ తేదీన జరిగే శ్రీరామ నవమి వేడుకలకు

ఈనెల 30వ తేదీన జరిగే శ్రీరామ నవమి వేడుకలకు రావాల్సిందిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ, సంక్షేమ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని…

మార్కాపురం జార్జీ కళాశాల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు హాజరైన మంత్రులు మేరుగ నాగార్జున, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్…!!

ప్రకాశం జిల్లా…మార్కాపురం జార్జీ కళాశాల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు హాజరైన మంత్రులు మేరుగ నాగార్జున, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్…!!వారితో పాటు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్, స్థానిక ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, కళాశాల కార్యదర్శి ఆదిమూలపు విశాల్, ఆదిమూలపు సతీష్…

నారా లోకేష్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిధిగా పాల్గొని రక్తదానo

Nara Lokesh was the chief guest at the birthday celebrations and donated blood నారా లోకేష్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిధిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మన్నవ మోహనకృష్ణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా…

గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్‌ అధ్యక్షుడు

The President of Egypt is the chief guest for the Republic celebrations గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్‌ అధ్యక్షుడు దిల్లీ: భారత గణతంత్ర వేడుకలకు (Republic Day Celebrations) ముఖ్య అతిథిగా ఈజిప్ట్‌ అధ్యక్షుడు (Egypt…

You cannot copy content of this page