స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వారి ప్రాంతాలలో నిర్వహించు వేడుకలకు ముఖ్య అతిధులుగా హాజరు

Spread the love

సాక్షిత : మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన 12వ డివిజన్, 31,32వ డివిజన్ల బీఆర్ఎస్ నాయకులు,స్థానిక కాలనీ వాసులు.ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వారి ప్రాంతాలలో నిర్వహించు వేడుకలకు ముఖ్య అతిధులుగా హాజరు కాగలరని ఆహ్వానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో 12,31వ డివిజన్ల బిఆర్ఎస్ ప్రెసిడెంట్స్ సుబ్బారెడ్డి,బిక్షపతి,మహిళా నాయకులు నర్మద,స్వర్ణ కుమారి,32వ డివిజన్ బీసీ సెల్ ప్రెసిడెంట్ రమణ,12వ డివిజన్ బిఆర్ఎస్ నాయకులు గాలి శ్రీనివాస్,గోల్కొండ శ్రీను,సాయి నాధ్ నగర్ కాలనీ వాసులు శ్రీనివాస్,వెంకటరెడ్డి,స్థానిక డివిజన్ యూత్ ప్రెసిడెంట్ కిరణ్, మహేష్,ప్రశాంత్,రమేష్, ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2,ఫేస్ 3, సాయి నాధ్ నగర్ కాలనీ నాయకులు,డివిజన్ ఆయా కాలనీ సభ్యులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page