స్ట్రాంగ్ రూంలను పరిశీలించిన ఏసిపి వెంకటేశ్వర్లు

మంచిర్యాల జిల్లా చెన్నూరు కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఉన్న స్ట్రాంగ్ రూం లను ఉదయం జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు సందర్శించి పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. పార్లమెంట్ ఎన్ని కల నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు నియోజక వర్గం…

ధర్మబిక్షం జీవితం ఆదర్శప్రాయం: సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు

సాక్షిత (సూర్యాపేట జిల్లా ప్రతినిధి): స్వతంత్ర సమరయోధుడు తెలంగాణ సాయుధ పోరాట యోధులు మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మ బిక్షం జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం అని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం సిపిఐ…

మల్లు భట్టి విక్రమార్క సోదరులు స్వర్గీయ మల్లు వెంకటేశ్వర్లు పెద్దఖర్మ

వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోదరులు స్వర్గీయ మల్లు వెంకటేశ్వర్లు పెద్దఖర్మ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్…

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన చీమల వెంకటేశ్వర్లు

సాక్షిత *హైదరాబాద్డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సచివాలయంతెలంగాణ రాష్ట రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని సచివాలయం నందు మర్యాద పూర్వకంగా కలిసి ఇల్లందు నియోజకవర్గం స్ధానిక పరిస్ధితులను గురించి వివరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చీమల వెంకటేశ్వర్లు
Whatsapp Image 2024 01 23 At 1.41.08 Pm

గుండెపోటుతో అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు కుమారుడు చంద్ర తేజ్ ఆకస్మిక మృతి

సిబిఐటిలో ఇంజనీరింగ్ చదువుతున్న చంద్ర తేజ్
Whatsapp Image 2024 01 06 At 4.53.11 Pm

గద్వాల తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లు

గద్వాల తహసీల్దార్ వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్నా తహసీల్దార్ బి. నరేందర్ ఇటీక్యాల కు బదిలీ అయ్యారు. ఈ సందర్బంగా కార్యాలయ సిబ్బంది ఇద్దరు తహసీల్దార్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజోలి తహసీల్దార్ శ్రీనివాస్ శర్మ, డిటిలు…

యువత పత్రికలను చదవడం అలవర్చుకోవాలి – డిసిఎస్ వో వెంకటేశ్వర్లు

యువత పత్రికలను చదవడం అలవర్చుకోవాలి – డిసిఎస్ వో వెంకటేశ్వర్లు నల్లగొండ సాక్షిత ప్రతినిధి యువత పత్రికలను చదవడం అలవర్చుకోవాలనిజిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఎంవీఎం కేంద్ర గ్రంథాలయంలో చదువు కుంటున్న నిరుద్యోగ అభ్యర్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యం…

వరి ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు.

వరి ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు. చిట్యాల సాక్షిత ప్రతినిధి కొనుగోలు కేంద్రాలలో ఉన్న వరి ధాన్యాన్ని మిల్లులకు త్వరగా దిగుమతి చేసుకోవాలనిడి సి ఎస్ ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. చిట్యాల పట్టణం పరిధిలోని ఉదయ రైస్…

నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – ఎంపీపీ వెంకటేశ్వర్లు

గుర్రంపోడు సాక్షిత గుర్రంపోడు మండలం చేపూరు గ్రామంలోనీ ఎస్సీ కాలనీలో ప్రజల తాగునీటి కోసం వేసిన బోరు మోటర్ ను ఎంపీపీ మంచి వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ చేపూరు గ్రామంలో గత 15 ఏళ్ల క్రితం…

చిన్నారులను ఆశీర్వదించిన ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు

గుర్రంపోడు సాక్షిత ప్రతినిధి గుర్రంపోడు మండలం కోయిగూరోని భావి ఎంపీటీసీ పురం హేమలత-వేణుగోపాల్ కుమార్తె పల్లవి,కుమారుడు లోకేష్ ల నూతన పట్టు వస్త్రఅలంకరణ మహోత్సవం ధర్వేశిపురం లోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ హాల్ లో జరగగా మహోత్సవానికిఎంపీపీ మంచి కంటి…

You cannot copy content of this page