చిన్నారులను ఆశీర్వదించిన ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు

Spread the love

గుర్రంపోడు సాక్షిత ప్రతినిధి

గుర్రంపోడు మండలం కోయిగూరోని భావి ఎంపీటీసీ పురం హేమలత-వేణుగోపాల్ కుమార్తె పల్లవి,కుమారుడు లోకేష్ ల నూతన పట్టు వస్త్రఅలంకరణ మహోత్సవం ధర్వేశిపురం లోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ హాల్ లో జరగగా మహోత్సవానికి
ఎంపీపీ మంచి కంటి వెంకటేశ్వర్లు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వజ్జ ధనుంజయ,మండల ప్రధాన కార్యదర్శి రామగిరి చంద్రశేఖర రావు,జిల్లా సీనియర్ నాయకులు పోలేని ముత్యాలు,మాచిన కొండల్ రెడ్డి,ఎస్.కె హుస్సేన్,శివర్ల శ్రీను,కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page