స్ట్రాంగ్ రూంలను పరిశీలించిన ఏసిపి వెంకటేశ్వర్లు

Spread the love

మంచిర్యాల జిల్లా చెన్నూరు కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఉన్న స్ట్రాంగ్ రూం లను ఉదయం జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు సందర్శించి పరిశీలించారు.

సిబ్బందికి పలు సూచనలు చేశారు. పార్లమెంట్ ఎన్ని కల నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు నియోజక వర్గం లోని గ్రామీణ ప్రాంతాలలో, సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ను పెంచారు.

మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన చెన్నూర్, కోటపెల్లి మండలంలోని హైవే పై ప్రతినిత్యం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు

Related Posts

You cannot copy content of this page