Whatsapp Image 2023 12 02 At 11.50.49 Am

“ఏసీబీ వలలో చిక్కిన ఇద్దరు వీఆర్వోలు

బాపట్ల జిల్లా చీమకుర్తి మండలం చండ్రపాడు ఇంచార్జి మరియు పల్లమల్లి గ్రామానికి చెందిన వీఆర్వో వీరనారాయణ మరియు చీమకుర్తి టౌన్ విఆర్ఓ సౌజన్యాలు చంద్ర పాడు గ్రామానికి చెందిన రైతు కు పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు నిమిత్తం 20000 లంచం…

మత్స్యకారుల వలలో 500 కేజీల భారీ చేప

బాపట్ల: మత్స్యకారుల వలలో 500 కేజీల భారీ చేప బాపట్ల జిల్లా వాడరేవు సముద్ర తీరం వద్ద ఒక మత్స్యకారుడి వలలో భారీ చేప పడింది. గ్రామానికి చెందిన చోడిపల్లి కాపునకు చెందిన బోటు ఇటీవల సముద్రంలోకి వేటకు వెళ్లి మంగళవారం…

ఏసీబీ వలలో సాలూరు మున్సిపల్ కమీషనర్

పార్వతీపురం మన్యం జిల్లా రూ.లక్ష యాభై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టబడిన మున్సిపల్ కమీషనర్ హెచ్.శంకర రావు… నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ ప్రొసీడింగ్స్, హౌస్ టాక్స్ విషయమై నాలుగు లక్షలు డిమాండ్ చేసిన కమీషనర్.. రెండు లక్షలకు ఒప్పందం…

ఏసీబీ వలలో అవినీతి చేప

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం అటవీ శాఖ అసిస్టెంట్ రేంజ్ అధికారి డి.లలిత కుమారి రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. టేకు చెట్లు విక్రయించేందుకు అనుమతి పత్రాలపై సంతకం చేసేందుకు కొండబాబు అనే వ్యక్తి వద్ద…

ఏసీబీ వలలో అవినీతి చేప

పెద్దపల్లి జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న అకస్మిక ఏసీబీ దాడులు. పెద్దపల్లి జిల్లాలోని సబ్ రిజిస్టర్ నిర్మలను 60వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. భూమి పట్టా కోసం శ్రీనివాస్ దగ్గర డబ్బులు డిమాండ్ చేసిన…

ఏసీబీ వలలో ఆర్ డబ్ల్యూఎస్ జేఈఈ

RWS JEE in ACB net ఏసీబీ వలలో ఆర్ డబ్ల్యూఎస్ జేఈఈ బిల్లు మంజూరుకు రూ.20 వేలు డిమాండ్ ప్రభుత్వ కాంట్రాక్టు పనులకు ఏం బుక్ ఎంటర్ చేసి, బిల్లులు మంజూరు చేయడానికి రూ.20 వేలు లంచం తీసుకుంటూ దత్తిరాజేరు…

ఎసిబి వలలో సచివాలయ కార్యదర్శి

ఎసిబి వలలో సచివాలయ కార్యదర్శి గుంటూరు: గ్రామ సచివాలయాలు ఏర్పడిన తరువాత సచివాలయంలో జిల్లాలో తొలిగా ఎసిబి అధికారులు దాడులు జరిగాయి. గుంటూరు ఏటి అగ్రహారంలో 89వ వార్డు సచివాలయంలో నాగభూషణం ఒక వ్యక్తి నుంచి రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా…

You cannot copy content of this page