ఏసీబీ వలలో సాలూరు మున్సిపల్ కమీషనర్

Spread the love

పార్వతీపురం మన్యం జిల్లా

రూ.లక్ష యాభై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టబడిన మున్సిపల్ కమీషనర్ హెచ్.శంకర రావు…

నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ ప్రొసీడింగ్స్, హౌస్ టాక్స్ విషయమై నాలుగు లక్షలు డిమాండ్ చేసిన కమీషనర్..

రెండు లక్షలకు ఒప్పందం కుదుర్చుకోగా ముందుగా రూ.50 వేలు ఇచ్చిన సాలూరుకు చెందిన
రమనాజీ అనే వ్యక్తి..

మిగిలిన రూ.1.50 లక్షలను తీసుకుంటుండగా మున్సిపల్ కార్యాలయంలో పట్టుకున్న ఎసిబి అధికారులు..

సదరు కమీషనర్ ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు…

సదరు కమీషనర్ గతంలో కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఓ సారి ఏసిబి అధికారులకు పట్టుబడిన వైనం..

Related Posts

You cannot copy content of this page