ఐఐటీ టెక్నాలజీతో పరం పేవర్స్ రోడ్డు

స్థానిక 6వ వార్డు నవోదయ కాలనీ యందు ఐఐటీ టెక్నాలజీతో నూతనంగా నిర్మించిన పరం పేవర్స్ రోడ్డు ను ప్రారంభించిన మేయర్ డాక్టర్ శిరీష , ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి , కమిషనర్ అదితి సింగ్…

నూతన రోడ్డు నిర్మాణానికి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సింహాద్రి

కోడూరు మండల పరిధిలోని ఉల్లిపాయల నుండి వేణుగోపాలవారి పాలెం మీదగా సాలెంపాలెం వరకు ప్రధాన రహదారికి నూతన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించిన అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి మాట్లాడుతూ…

అరకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం…

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి. అరకు లోయ మండలం నందివలసలో ప్రమాద ఘటన. అదుపుతప్పి డీకొన్న మూడు బైక్ లు. స్పాట్ లోనే ముగ్గురు మృతి. అరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో బాలుడు మృతి. మరో నలుగురికి తీవ్ర గాయాలు.

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నంద్యాల జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర ఘటన చోటు చేసుకుంది. మృతులు హైదరాబాద్ కు చెందిన వారిగా పోలీసులు…

కంటోన్మెంట్‌ భారాస ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు

కంటోన్మెంట్‌ భారాస ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గత నెల 23న పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన లాస్య..…

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరో ముగ్గురిని గుంటూరు జీజీహెచు తరలించారు. ప్రత్తిపాడు…

హైదర్ నగర్ డివిజన్ పరిధి నిజాంపేట్ రోడ్డు లోని గ్రీన్ కోర్టు అపార్మెంట్

హైదర్ నగర్ డివిజన్ పరిధి నిజాంపేట్ రోడ్డు లోని గ్రీన్ కోర్టు అపార్మెంట్ వద్ద తలెత్తిన డ్రైనేజి సమస్యను సివరేజ్ బోర్డ్ అధికారులతో, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె…

ఎమ్మెల్యే ఆర్కే సొంత నిధులు రూ.1,50,000/- లతో సిసి రోడ్డు నిర్మాణం

గంటల వ్యవధిలో సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే ఆర్కే కు గ్రామస్తులు కృతజ్ఞతలు… మండలంలోని పెదపాలెం గ్రామం బీసీ కాలనీలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సొంత నిధులు రూ. 1,50,000/- లతో సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. పెదపాలెం…

ఘోర రోడ్డు ప్రమాదం..

సూర్యాపేట జిల్లా :కూలీల ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు.. మోతె అండర్ పాస్ వద్ద ఘటన,మృతులంతా వృద్ధులే.. మునగాల మండలం రామసముద్రం గ్రామ వాసులు. హుస్సేనాబాద వెళ్తుండగా ప్రమాదం..

రూ.6.30 కోట్లతో 5 గ్రామాల రోడ్డు కష్టాలు తీరుస్తున్నాం

రూ.6.30 కోట్లతో 5 గ్రామాల రోడ్డు కష్టాలు తీరుస్తున్నాం: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు 88 తాళ్లూరు నుంచి పెదపాలెం వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన పెదకూరపాడు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్లు పూర్తి చేస్తున్నామని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు…

You cannot copy content of this page