ఐఐటీ టెక్నాలజీతో పరం పేవర్స్ రోడ్డు

Spread the love

స్థానిక 6వ వార్డు నవోదయ కాలనీ యందు ఐఐటీ టెక్నాలజీతో నూతనంగా నిర్మించిన పరం పేవర్స్ రోడ్డు ను ప్రారంభించిన మేయర్ డాక్టర్ శిరీష , ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి , కమిషనర్ అదితి సింగ్ IAS .

ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్కె బాబు , కార్పొరేటర్ కేతం జానకి , టౌన్ బ్యాంకు చైర్మన్ కేతం జయచంద్ర రెడ్డి , ఇతర కార్పొరేటర్లు, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page