స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం – మూడు పార్టీల మౌనం.

టీడీపీలో కష్టపడి పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు లేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాసర్ల ప్రసాద్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,అందుచేతనే *టీడీపీ విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లో చేరానన్నారు.…

ఐఐటీ టెక్నాలజీతో పరం పేవర్స్ రోడ్డు

స్థానిక 6వ వార్డు నవోదయ కాలనీ యందు ఐఐటీ టెక్నాలజీతో నూతనంగా నిర్మించిన పరం పేవర్స్ రోడ్డు ను ప్రారంభించిన మేయర్ డాక్టర్ శిరీష , ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి , కమిషనర్ అదితి సింగ్…

You cannot copy content of this page