టీడీపీలో కష్టపడి పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు లేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాసర్ల ప్రసాద్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,అందుచేతనే *టీడీపీ విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లో చేరానన్నారు.…
స్థానిక 6వ వార్డు నవోదయ కాలనీ యందు ఐఐటీ టెక్నాలజీతో నూతనంగా నిర్మించిన పరం పేవర్స్ రోడ్డు ను ప్రారంభించిన మేయర్ డాక్టర్ శిరీష , ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి , కమిషనర్ అదితి సింగ్…