శేరిలింగంపల్లి పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు

శేరిలింగంపల్లి పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా రూ. 4 కోట్ల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులను కార్పొరేటర్ రాగం…
Whatsapp Image 2023 12 06 At 1.54.42 Pm

తుపాను తీరం దాటడంతో రైల్వే యంత్రాంగం అప్రమత్తమైంది.

డివిజన్‌ పరిధిలోని ఆయా స్టేషన్లలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసి ప్రయాణికులకు సమాచారం అందిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా రైల్వే శాఖ భారీగా రైళ్లను రద్దు చేసింది. నిత్యం కిటకిటలాడే విజయవాడ స్టేషన్‌ రైళ్ల…
Whatsapp Image 2023 10 17 At 3.31.19 Pm

620 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

దసరా పండగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్న ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. పండగ సీజన్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుందని, రిజర్వేషన్‌ టికెట్లు కన్‌ఫామ్‌ కాలేదని, సాధారణ బోగీల్లోనూ ప్రయాణం కష్టసాధ్యమన్న ఆందోళన అవసరం లేదని పేర్కొంది. దసరా పండుగ…

లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం

శేరిలింగంపల్లి పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా రూ. 4 కోట్ల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులను జోనల్ కమిషనర్…

మొన్న రైల్వే కూలీగా.. ఇప్పుడు రైల్వే ప్యాసింజర్‌గా..

దేశంలో ఈ ఏడాది చివరన ఐదు రాష్ట్రాల ఎన్నికల జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్పటికే తమ స్పీడ్‌ను పెంచింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం జోష్ మీద ఉన్నారు. దేశంలోని వివిధ చోట్ల…

జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ లను పునరుద్దరించండి-కేంద్ర మంత్రులు, రైల్వే బోర్డు ఛైర్మన్ కు వినతి..

దేశవ్యాప్తంగా నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ లను పునరుద్ధరించాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్ డబ్ల్యూజే), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ ప్రధాన…

మిజోరంలో కుప్పకూలిన రైల్వే వంతెన.. 17 మంది దుర్మరణం

ఐజ్వాల్: మిజోరాంలో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక రైల్వే వంతెన కుప్పకూలడంతో దానికింద పనిచేస్తున్న 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు.. మిజోరం రాజధాని ఐజ్వాల్‌కు 17 కిలోమీటర్ల దూరంలోని సైరంగ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద…

రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు

ఖమ్మం, కొత్తగూడెం, మధిర రైల్వే స్టేషన్లకు రూ.25 కోట్లు చొప్పున మంజూరుఎంపీ నామ నాగేశ్వరరావు వెల్లడిసాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి, కనీస సదుపాయాల కల్పనకు సత్వరమే నిధులు విడుదల చేయాలని…

ఘట్కేసర్ రైల్వే వంతెన నిర్మాణంలో ఇండ్లను కోల్పోతున్న బాధితులు 125 మంది యొక్క జాభితా

తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మాల్లారెడ్డి ని, ఆయన నివాసంలో కలిసి ఘట్కేసర్ రైల్వే వంతెన నిర్మాణంలో ఇండ్లను కోల్పోతున్న బాధితులు 125 మంది యొక్క జాభితాను మంత్రి , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి KCR , దృష్టికి…

ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని రైల్వే వంతెన పున నిర్మాణ కోసం శంకుస్థాపన

సాక్షిత : ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని రైల్వే వంతెన పున నిర్మాణ కోసం శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి * చామకూర మాల్లారెడ్డి ,* మాల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ * భద్రారెడ్డి ,* RDO రాజేష్…

You cannot copy content of this page