దేశంలో ఈ ఏడాది చివరన ఐదు రాష్ట్రాల ఎన్నికల జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్పటికే తమ స్పీడ్ను పెంచింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం జోష్ మీద ఉన్నారు. దేశంలోని వివిధ చోట్ల ప్రజల్ని కలుస్తూ ముందుకు సాగుతున్నారు. మొన్న కూలి అవతారమెత్తిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఓ రైలులో ప్యాసింజర్లా ప్రయాణించి అందిరినీ ఆశ్యర్యపరిచారు.
Related Posts
Spread the love యూపీఐ పేమెంట్స్లో ఇండియా టాప్డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని గ్లోబల్ డేటా సంస్థ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. 2023లో భారత జనాభాలో 90.8% యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. 2024 ఏప్రిల్లో ఏకంగా…
Spread the love గత రెండు రోజులుగా కేంద్రం నుంచి వచ్చిన ముఖ్య భధ్రతాధికారులు తెలుగుదేశం కార్యాలయం, కరకట్ట వద్ద చంద్ర బాబునాయుడి నివాసము, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి కరకట్ట మార్గము తదితరాలను పరిశీలించారు. ఆమేరకు అదనముగా 12×12 రెండు…
Spread the love కేదార్ నాథ్:చార్ధామ్ యాత్రకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు హరహర మహాదేవ, జై మా యమున నినాదాలతో మారుమ్రోగు తున్నాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ తప్ప నిసరి చేసిన…
Spread the love ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై జరిగిన దాడికి నిరసనగా బీజేపీ మహిళా కార్యకర్తలు కేజ్రీవాల్ ఇంటి బయట ఆందోళనకు దిగారు. సీఎం పదవికి కేజ్రీవాల్ వెంటనే…
కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని, షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు – ఘన స్వాగతం పలికిన అధికారులు
Spread the love టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా మహారాష్ట్రలోని వివిద ఆలయాలను దర్శించుకున్నారు. కొల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని, శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చంద్రబాబు దంపతులు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. టీడీపీ అధినేత…
ఒరిస్సా రాష్ట్రం బోలాంగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రాహుల్ గాంధీ తో కలిసి బహిరంగ సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
Spread the love
Spread the love ముంబయి: భారత క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్ కు నిత్యం రక్షణగా నిలుస్తున్న ఒక పర్సనల్ సెక్యూరిటీ గార్డు తుపాకీతో కాల్చు కొని ఆత్మహత్యకు పాల్పడి నట్లు అధికారి ఒకరు వెల్ల డించారు. స్టేట్ రిజర్వ్ పోలీస్…
Spread the love పోలీసుల వాహనంపై నక్సలైట్ల దాడిఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఫర్సెగఢ్ సీఐ వాహనంపై మావోయిస్టులు దాడికి దిగారు. సీఐ ఆకాష్ ప్రభుత్వ పని మీద ఓ సైనికుడితో కలిసి బీజాపూర్ కు వస్తుండగా కుట్రు- ఫర్సెగఢ్ మధ్య దాడి…
Spread the love పీఓకేను త్వరలోనే వెనక్కి తీసుకుంటాం: అమిత్ షాపాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దానిని…
Spread the love రాజస్థాన్లోని హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ కంపెనీ గనిలో చిక్కుకున్న 15 మందిని రక్షించారు. నీమ్ కా థానా జిల్లాలో ఉన్న కోలిహన్ గనిలో గత రాత్రి నుంచి 15 మంది ఉద్యోగులు చిక్కుకున్నారు. ఈరోజు ఉదయం వారిని…