ఘట్కేసర్ రైల్వే వంతెన నిర్మాణంలో ఇండ్లను కోల్పోతున్న బాధితులు 125 మంది యొక్క జాభితా

Spread the love

తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మాల్లారెడ్డి ని, ఆయన నివాసంలో కలిసి ఘట్కేసర్ రైల్వే వంతెన నిర్మాణంలో ఇండ్లను కోల్పోతున్న బాధితులు 125 మంది యొక్క జాభితాను మంత్రి , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి KCR , దృష్టికి తీసుకెళ్ళుటకు జాబితాను మంత్రి కి, అందజేయడం జరిగిందని, అదేవిధంగా భునిర్వాసితులకు సరిఅయిన న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేసిన ఘట్కేసర్ వైస్ ఛైర్మన్ పలుగుల మాధవ రెడ్డి , BRS అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్ , కౌన్సిలర్ కడుపొల్లా మల్లేష్ , మాజీ ఎంపీటీసీ నర్సింగ్ రావు , BRS నాయకులు ముల్లి జంగయ్య యాదవ్

Related Posts

You cannot copy content of this page