సిటిజన్ ఫస్ట్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ సౌత్ చైర్ పర్సన్ షాలినీ జాదవ్ యొక్క సోషల్ యాక్టివిజం జర్నీ

శంకర్‌పల్లి: ఫిబ్రవరి 02: ( సాక్షిత న్యూస్): అంకితభావం కలిగిన సామాజిక కార్యకర్త అయిన షాలినీ జాదవ్ 2015లో సిటిజన్ ఫస్ట్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ సౌత్ చైర్‌పర్సన్‌గా తన ప్రభావవంతమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న ఆమె…
Whatsapp Image 2024 01 24 At 4.54.52 Pm

మాదాపూర్ డివిజన్ పరిధిలోని అపర్ణ కౌంటీ యొక్క ఔట్ లెట్ సమస్య పై కాలనీ వాసుల విజ్ఞప్తి

మాదాపూర్ డివిజన్ పరిధిలోని అపర్ణ కౌంటీ యొక్క ఔట్ లెట్ సమస్య పై కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు ఇరిగేషన్ అధికారుల తో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సాక్షిత : ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ అపర్ణ…
Whatsapp Image 2024 01 19 At 12.16.11 Pm

ఎలాంటి ఓటీపీ లేకుండా ప్రజల యొక్క ఖాతాలనుండి సొమ్ము

ఎలాంటి ఓటీపీ లేకుండా ప్రజల యొక్క ఖాతాలనుండి సొమ్ము కాజేస్తున్న కొత్త రకం మోసాలు.. అలర్ట్‌ చేస్తున్న కేంద్రం సైబర్ నేరాలను అరికట్టేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇలాంటి నేరాల విషయంలో కేంద్రం వినియోగదారులను పదేపదే హెచ్చరికలు జారీ చేస్తోంది.…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రాం నరేష్ నగర్, హైదర్ నగర్ యొక్క ఔట్ లెట్ సమస్య

ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ* రాం నరేష్ నగర్, హైదర్ నగర్ యొక్క ఔట్ లెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం త్వరలోనే చూపుతామని, ఔట్ లెట్ సరిగ్గా లేకపోవడం వలన వర్షకాలం లో చెరువు నిండి లోతట్టు…

బోయిన్ పల్లి లోని రాజీవ్ గాంధీ నాలెడ్జ్ పార్క్ యొక్క భవన నిర్మాణ అనుమతి కాపీలను

బోయిన్ పల్లి లోని రాజీవ్ గాంధీ నాలెడ్జ్ పార్క్ యొక్క భవన నిర్మాణ అనుమతి కాపీలను టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు,మాజీ ఎంపీ డా.మల్లు రవి , ఉపాధ్యక్షులు హర్కర వేణుగోపాల్ తో కలిసి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కి అందచేసిన…

ఘట్కేసర్ రైల్వే వంతెన నిర్మాణంలో ఇండ్లను కోల్పోతున్న బాధితులు 125 మంది యొక్క జాభితా

తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మాల్లారెడ్డి ని, ఆయన నివాసంలో కలిసి ఘట్కేసర్ రైల్వే వంతెన నిర్మాణంలో ఇండ్లను కోల్పోతున్న బాధితులు 125 మంది యొక్క జాభితాను మంత్రి , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి KCR , దృష్టికి…

తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న మా యొక్క కొత్త పార్టీ పేరును ప్రకటించడం

తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న ఇప్పుడే మీడియా ముఖంగా మా యొక్క కొత్త పార్టీ పేరును ప్రకటించడం జరిగింది. మా పార్టీ పేరు తెలంగాణ నిర్మాణ్ పార్టీ TNP పేద ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్న విద్య వైద్యం…

పలకల పరిశ్రమ అయిన ది ఎనామిల్ ఆపరేటర్స్ & వర్కర్స్ యూనియన్ యొక్క సమ్మె ముగిసినది

సాక్షిత : ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని అతిపెద్ద పలకల పరిశ్రమ అయిన ది ఎనామిల్ ఆపరేటర్స్ & వర్కర్స్ యూనియన్ యొక్క సమ్మె ముగిసినది. గత 48 రోజులుగా వేతనాలు పెంచాలని కోరుతూ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో…

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నిజమైన వారసుడు మాన్యశ్రీ కాన్షీరామ్..

పత్రికా ప్రకటన 15/ 03/2023డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నిజమైన వారసుడు మాన్యశ్రీ కాన్షీరామ్.. యర్రగొండపాలెం (మండలం)పట్టణంలోని సన్ జో సేవాలయ మానసిక వికలాంగుల ఆశ్రమంలో మాన్యశ్రీ కాన్షీరామ్89వ జయంతి వేడుకను యర్రగొండపాలెం నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇంచార్జ్ రాచేటి…

వాక్య దేవాలయం యొక్క ప్రతిష్ఠ పండుగ’లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

MLA, MLC participated in the Pratishtha Festival of Vakya Temple వాక్య దేవాలయం యొక్క ప్రతిష్ఠ పండుగ’లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని స్కందా నగర్ లో పునః…

You cannot copy content of this page