వాక్య దేవాలయం యొక్క ప్రతిష్ఠ పండుగ’లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

Spread the love

MLA, MLC participated in the Pratishtha Festival of Vakya Temple

వాక్య దేవాలయం యొక్క ప్రతిష్ఠ పండుగ’లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని స్కందా నగర్ లో పునః నిర్మిస్తున్న ‘వాక్య దేవాలయం యొక్క ప్రతిష్ఠ పండుగ’లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్సీ రాజేశ్వర రావు తో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం క్రైస్తవ సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, స్థానిక డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు చౌడ శ్రీనివాస్ రావు, మన్నె బాలేష్, ప్రధాన కార్యదర్శి సిద్ధిక్, మధు మోహన్, ఫెరోజ్, రెహ్మాన్, దొడ్ల శ్రీనివాస్, ముకుంద రావు, సాజిద్, ప్రభుదాస్, మునీర్, పాస్టర్ జగన్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page