MLA మెచ్చా నాగేశ్వరరావు ను కలిసిన గుర్రాలచెరువు మహిళలు

Spread the love

Gurralacheruvu women met MLA Mecha Nageswara Rao

MLA మెచ్చా నాగేశ్వరరావు ను కలిసిన గుర్రాలచెరువు మహిళలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం, గుర్రాలచెరువు గ్రామనికి చెందిన సుమారు 40 మంది మహిళలు అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరావుని తాటి సుబ్బన్నగూడెం గ్రామంలోని వారి నివాసంలో కలిసి గ్రామ సమస్యల గురించి వినతి పత్రాన్ని సమర్పించారు. గుర్రాలచెరువు గ్రామంలో ఇంటి స్థలలు ఇవ్వాలని, గుర్రాలచెరువు స్కూల్ లో విద్యార్థులకు మంచినీటి సదుపాయం కల్పించాలని,

డ్రైన్ ఏర్పాటు చేసి వర్షాకాలంలో ఇళ్లలోకి నీళ్లు రాకుండా చేయాలని అభ్యర్దించారు, అన్ని సమస్యలకు సానుకూలంగా స్పందించిన MLA అధికారులకు ఫోన్ చేసి సమస్యలు పరిస్కరించాలని ఆదేశించారు, ఈ కార్యక్రమంలో గుర్రాలచెరువు చెందిన దళిత యాదవ మహిళలు, వార్డ్ నెంబర్ కలపాల సరస్వతి, శ్రీను, చుండ్రు రాము , చుండ్రు నాగు, సంకురాత్రి సతీష్ తదితరులు పాల్గొన్నారు…

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page