ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ ఘట్కేసర్ రైల్వే మంతేనా నిర్మాణ పనులు

సాక్షిత : ఘట్కేసర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి ఘట్కేసర్ మున్సిపాలిటీ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ ఘట్కేసర్ రైల్వే మంతేనా నిర్మాణ పనుల రిటెండరింగ్ ప్రక్రియలను పూర్తిచేసి నిర్మాణ పనుల బాధ్యతను…

రైల్వే మంత్రి తో నామ భేటీ

రైల్వే సమస్యలపై లేఖడోర్నకల్ – మిర్యాలగూడ లైన్ అలైన్మెంట్ మార్చాలిమధిర లో ఆర్ యూబీ నిర్మించాలిఖమ్మం లో కేరళ, లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆపాలినామ నాగేశ్వరరావు వినతులపై సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సాక్షిత ఉమ్మడి…

లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి సమస్య శాశ్వత పరిష్కారం దిశగా 3 కోట్ల రూపాయల నిధులతో త్వరలోనే పనులు చేపడుతాం.

మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం సమస్య పరిష్కారం చేసి చూపెడుతాం ప్రభుత్వ విప్ గాంధీ శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచిపోవడం తో హుటాహుటిన అక్కడికి వెళ్లి సమస్య పరిష్కరనికై…

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపునీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు అంతరాయం

సాక్షిత : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపునీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్లడంతో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ వెంటనే స్పందించి అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. రైల్వే…

రైల్వే లైన్ అలైన్మెంట్ మార్చాల్సిందే..

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో ఆందోళనగతంలో విలువైన భూముల త్యాగంమళ్లీ ఇక కుదరదుప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాల్సిందే..!ప్రతిపాదిత డోర్నకల్ – మిర్యాలగూడ బీజీ రైల్వే లైన్ పై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు , దక్షిణ మధ్య రైల్వే జీఎం కు…

పార్లమెంట్ లో కొత్త రైల్వే లైన్ పై మాట్లాడతా!

రైతుల వెంటే నేను… పార్లమెంట్ లో కొత్త రైల్వే లైన్ పై మాట్లాడతా! ఖమ్మం జిల్లా బయట నుంచి లైన్ వేసుకోండి! రైల్వే మంత్రి దృష్టికి రైల్వే లైన్ సమస్య బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం ఎంపీ నామ…

శరవేగంగా జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులు : ఎంపీ

శరవేగంగా జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులు : ఎంపీ శ్రీకాకుళం జిల్లాకు సంబందించిన రైల్వే అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆమదాలవలస, కోటబొమ్మాళి, వల్లభరాయిపాడు, బ్రాహ్మణతర్ల మొదలగు అండర్పాస్లకు 1.80కోట్లతో రూఫ్ టాప్ల…

ఆగని రైల్వే ప్రమాదాలు – ప్రయాణికుల భద్రతకై నేర్వాల్సిన పాఠాలు.

ఆగని రైల్వే ప్రమాదాలు – ప్రయాణికుల భద్రతకై నేర్వాల్సిన పాఠాలు. రైల్వేలో 3,15,780 సాంక్షనై ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయండి. బడ్జెట్ లో కోతలు, చార్జీల పెంపు, స్లీపర్ కోచ్ ల తగ్గింపు, రైళ్ళలో రద్దీ, జాప్యం, రాయితీల ఎత్తివేత,…

వికారాబాద్ లో నూతన రైల్వే బ్రిడ్జి నిర్మాణం గురించి ఫైల్ పంపించండి ఆర్ & బి అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి “కేసీఆర్” *

సాక్షిత : ముఖ్యమంత్రికేసీఆర్ ని మరియు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని వారి నివాసంలో కలిసి, పలు రాజకీయ, అభివృద్ధి అంశాలపై చర్చించిన వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .వికారాబాద్ లో నూతన రైల్వే…

అల్లాపూర్ డివిజన్లో పర్యటించగా దగ్గర్లో ఉన్న బోరబండ రైల్వే స్టేషన్ దగ్గర చెత్తాచెదారం

సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు గౌసుద్దీన్ , అల్లాపూర్ డివిజన్లో పర్యటించగా దగ్గర్లో ఉన్న బోరబండ రైల్వే స్టేషన్ దగ్గర చెత్తాచెదారం ఎక్కువగా ఉండటం చూడడం జరిగింది ప్రజలకు…

You cannot copy content of this page