ఈసీవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 81.86 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలింగ్ కు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు.…
ఒరిస్సా రాష్ట్రం బోలాంగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రాహుల్ గాంధీ తో కలిసి బహిరంగ సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
రాష్ట్రం పచ్చగా ఉండాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి కోవూరు నియోజక ప్రజలారా ప్రతి ఒక్కరికి విన్నవిచ్చుకుంటుందేమనగా మన కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి, సంక్షేమం, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న పేదవాడి కళ్ళల్లో చిరునవ్వు చూడాలన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి…
హైదరాబాద్: కాంగ్రెస్కు రాష్ట్రం, రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమని స్పష్టమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ పరిణామాలపై ఎక్స్(ట్విటర్) వేదికగా ఆయన స్పందించారు. మేడిగడ్డ వద్ద కాఫర్ డ్యామ్ కట్టి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. నీళ్లు…
*రాష్ట్రం లోని ముస్లిం సోదరి సోదరిమనులకు “రామదన్ కరీం ముబారక్”తెలిపిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ * …… సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని తారానగర్, చందానగర్ హఫీజ్పేట మరియు పలు చోట్ల ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు ముఖ్య…
భారీ ఎత్తున హర్యాన రాష్ట్రం మద్యం స్వాధీనం కడప జిల్లా SP గారి మౌఖిక ఆదేశాల మేరకు మరియు SDPO, పులివెందుల వారి ఆదేశాల మేరకు పులివెందుల U/G పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీసు G శ్రీ C. శంకర్…
రూ.3 వేలకు పెంపుతో లబ్ధిదారుల్లో ఆనందం. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. మైలవరం మండలంలో పెంచిన పింఛన్ పంపిణీ ప్రారంభం. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, జనవరి 3: సామాజిక భద్రతా పింఛను సొమ్ము పెంపుతో అవ్వాతాతలు, వితంతువుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈనెల…
వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో కోట్ పల్లి మండలం పరిధిలోని కంకణాలపల్లి గ్రామానికి చెందిన కోట్ పల్లి మండలం BSP ఉపాధ్యక్షులు CH. మొగులయ్య, BSP గ్రామకమిటి అధ్యక్షులు T. క్రిష్ణ, BJP…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిది సంవత్సరాలలో అల్లాపూర్ డివిజన్ రుపురేఖలు మార్చామని బిజెపి , కాంగ్రెస్ పాలించినా అల్లాపుర్ డివిజన్ వైపు కన్నెత్తి చూడలేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సబిహా…
మహిళల శిశు సంక్షేమము దేశం లోనే విప్లవాత్కమైన పథకాలను ప్రవేశపెట్టి నది ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే
సాక్షితవికారాబాద్ జిల్లా తాండూర్ : తాండూర్ పట్టణం లోని సాయి పూర్ తులసి గార్డెన్ లో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల లో భాగంగా ,తెలంగాణ మహిళ సంక్షేమ సంబరాల కార్య క్రమంలో ,తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ…