రాముని సన్నిధిలో ఆహ్లాదంగా సత్యనారాయణ వ్రతం

కోవూరు పట్టణంలోని కోదండ రామస్వామి ఆలయములో సత్యనారాయణ వ్రతములో పాల్గొన్న అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి వారితో కోదండ రామస్వామి దేవాలయ చైర్మన్ కాటంరెడ్డి కృష్ణారెడ్డి ఉన్నారు. స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా వందల జంటల మధ్యన భక్తుల…
Whatsapp Image 2024 01 22 At 6.07.56 Pm

కొండకల్ గ్రామంలో కన్నుల పండుగగా శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట

శంకర్పల్లి పరిధిలోని కొండకల్ గ్రామంలో శ్రీరాముడి అభిషేక పూజలు చెసారు. అయోధ్య రామ జన్మభూమిలో “రామ మందిరంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట” కార్యక్రమం సందర్భంగా కొండకల్ గ్రామం లో శ్రీరామ మందిరంలో శ్రీ సీతరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. 500…
Whatsapp Image 2024 01 22 At 2.48.05 Pm

అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రతిష్ట రోజున పులిపుట్టి గ్రామం

అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రతిష్ట రోజున పులిపుట్టి గ్రామంలో భారతీ ఇంటర్నేషనల్ స్కూల్ చిన్నారుల రామ నామ సంకీర్తనలతో మార్మోగిపోయిన శ్రీరామ గిరి క్షేత్రం మన్యం జిల్లాలో సీతంపేట మండలంలో పులిపుట్టి గ్రామంలో శ్రీ రామగిరి క్షేత్రంలో భారతీ ఇంటర్నేషనల్…
Whatsapp Image 2024 01 22 At 8.17.03 Am

అయోధ్యలో శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు కేవలం 84 సెకండ్ల ముహూర్తం

అయోధ్య:- జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జీవిత పవిత్రత కేవలం 84 సెకండ్ల పాటు ఉండే అభిజిత్ లగ్న శుభ సమయంలో పూర్తవుతుంది. ఈ ముహూర్తం చాలా శుభప్రదం. ఈ ముహూర్తాన్ని కాశీలోని పండితులు, అర్చకులు…
Whatsapp Image 2024 01 06 At 5.40.37 Pm

శ్రీ రాముని జీవితం ప్రపంచ మానవాళికి ఆదర్శం..: నీలం మధు ముదిరాజ్..

శ్రీ రాముని జీవితం ప్రపంచ మానవాళికి ఆదర్శం..: నీలం మధు ముదిరాజ్..చిట్కుల్ లో గడప గడపకు రామ మందిర అక్షింతల పంపిణీ… సాక్షిత : శ్రీరాముని జీవితం సర్వ ప్రపంచ మానవాళికి ఆదర్శనీయమని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు…
Whatsapp Image 2023 11 19 At 6.47.35 Pm

భద్రాద్రి రాముని తలుపులు,భద్రాచల ప్రజల మనస్సులు తాకటం మీ వల్ల కాదు….

పత్రిక ప్రకట తేది:-19-11-2023 భద్రాద్రి రాముని తలుపులు,భద్రాచల ప్రజల మనస్సులు తాకటం మీ వల్ల కాదు…. 10 ఏండ్లు అధికారంలో ఉండి కన్నెత్తి భద్రాచలం వైపు చూడని, కేటీఆర్ కు భద్రాచలం ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారు….. దున్నపోతుకి గడ్డి…

మూడోసారి కూడా సీఎం కేసీఆర్ అధికారంలోకి రావాలని భద్రాచల రాముని కోరినట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.

భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించి,దర్శించుకుని వేద పండితులు ఇచ్చిన ఆశీర్వచనాన్ని స్వీకరించారు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎక్కడా తిరుగులేని ఆదిక్యత ప్రదర్శించి మూడోసారి కూడా అధికారం చేపట్టేలా శ్రీరాముడు చూడాలని కోరినట్లు ఆయన తెలిపారు.…

You cannot copy content of this page