సాక్షిత : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ కాలనీ కి చెందిన శ్రీమతి మాలతి కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 1,00,000/- ఒక లక్ష రూపాయల…
స్వర్ణోత్సవ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా..శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హైదరాబాద్, రామచంద్రపురం యందు BHEL ఆవిర్భవించిన తరువాత ప్రప్రథమముగా BHEL పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించబడి, దినదిన ప్రవర్ధమానమై 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భముగా ఏర్పాటుచేసిన స్వర్ణోత్సవ…
సాక్షిత : ఏపీ శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి , నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ..*నరసరావుపేట లో నియోజకవర్గ స్థాయి గోపిరెడ్డి టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “యూత్ మీట్ & గ్రీట్..” కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా…
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పలువురికి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 2,00,000/- రెండు లక్షల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF- LOC మంజూరి పత్రాలను కార్పొరేటర్ ఉప్పలపాటి…
ఘట్కేసర్ మున్సిపాలిటీలో గురుకుల్ కళాశాల మైదానంలో ఆంధ్రజ్యోతి తెలుగు దిన పత్రిక వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంగోలి పోటీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మేడ్చల్ MLA చామకురా మాల్లారెడ్డి , మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్…
హనుమకొండ 49వ డివిజన్ సుబేదారి వాటర్ టాంక్ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లడుతూ… అర్హులకు…
వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామం నందుఆరోగ్య శ్రీ కార్డు ల పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తనయుడు యువ నాయకులు బొల్లా గిరిబాబు . ఈ సందర్భంగా వారు డాక్టర్…
పాలకుర్తి మండల కేంద్రంలోని బి.ఆర్.ఎస్ మండల పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలు సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రెస్ మీట్ సాక్షిత : అడుగడుగునా ఘన నీరాజనం పలికుతూ కన్నీరుమున్నీరైనా కార్యకర్తలు మండల ముఖ్య నాయకుల సమావేశం సందర్భంగా…
ఆంధ్ర ప్రదేశ్ లో సంక్షేమానికి పెద్దపీట చంద్రబాబును, ప్రజలు నమ్మే స్థితిలో లేరు గంగవరం సచివాలయం లో జగనన్న ఎందుకు కావాలంటే కార్యక్రమం ముఖ్య అతిథిగా , పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి
వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం బొల్లాపల్లి గ్రామం నందు అర్హులైన లబ్ధిదారులకు జగనన్న ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు ముఖ్యులు గా పాల్గొన్నారు. బొల్లాపల్లి మండలం…