మాధవరం కృష్ణారావు బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి 61 లక్షల రూపాయలతో పలు సిసి రోడ్

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి 61 లక్షల రూపాయలతో పలు సిసి రోడ్ నిర్మాణాల కొరకు శంకుస్థాపన నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల…

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ లో పాదయాత్ర మాధవరం కృష్ణారావు

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ లో పాదయాత్ర ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , గాయత్రి నగర్, జ్యోతి నగర్, వెంకట సాయి గ్రీన్ సిటీలలో అన్ని విభాగాల…

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపేట్ లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు 2 కోట్ల 70 లక్షల రూపాయలతో శంకుస్థాపన 

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపేట్ లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు 2 కోట్ల 70 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు ..ఇందులో ప్రధానంగా పిఆర్ నగర్.. బబ్బుగూడ… అవంతి నగర్ తోట.. స్నేహపురి కాలనీలో పలు సిసి మరియు బీటీ…

కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ లో స్థానిక కార్పొరేటర్  సభిహా గౌసుద్దిన్ అధ్వర్యంలో 25 వ రోజు పాదయాత్ర చేశారు…

కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ లో స్థానిక కార్పొరేటర్  సభిహా గౌసుద్దిన్ అధ్వర్యంలో 25 వ రోజు పాదయాత్ర చేశారు… సబ్దార్ నగర్,రాజీవ్ గాంధీ నగర్ లో పాదయాత్ర లో ప్రజా సమస్యలు ఎమ్మేల్యే కృష్ణారావు తెలుసుకుంటూ ముందుకు…

కూకట్ పల్లి నియోజక వర్గంలోని మూసాపేట్ లో 24 వ రోజు ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు ..మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ తో పాదయాత్ర నిర్వహించారు

కూకట్ పల్లి నియోజక వర్గంలోని మూసాపేట్ లో 24 వ రోజు ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు ..మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ తో పాదయాత్ర నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వారం రోజులుగా మూసా పేట్ డివిజన్ లో…

మాధవరం కృష్ణారావు కి మూడోసారి టిక్కెట్టు కేటాయించిన ముఖ్యమంత్రి

కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మొదటి లిస్టులో మూడోసారి టిక్కెట్టు కేటాయించిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు…

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 5వ రోజు మల్లికార్జున్ నగర్.. మానసరోవర ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించారు.

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 5వ రోజు మల్లికార్జున్ నగర్.. మానసరోవర ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించారు.. అనంతరం కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ క్యాంప్ కార్యాలయంలో మొత్తం అన్ని విభాగాల అధికారులతో ఈ ఐదు రోజులు జరిగిన పాదయాత్రకు సంబంధించి సమీక్ష…

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నాలుగో రోజు ఓల్డ్ బోయిన్పల్లి లోని పాదయాత్ర

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నాలుగో రోజు ఓల్డ్ బోయిన్పల్లి లోని పాదయాత్ర నిర్వహించారు… ఈ కార్యక్రమంలో భాగంగా అంజయ్య నగర్, పాములు బస్తి ,హరిజన బస్తి ,అంజయ్య నగర్, అస్మత్ పేట.. మొదలగు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్న సమస్యలను…

కూకట్ పల్లి నియోజక వర్గంలోనీ ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లో మూడవ రోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర

కూకట్ పల్లి నియోజక వర్గంలోనీ ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లో మూడవ రోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర ,కొనసాగించారు..ఆయన తో పాటు కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ పాల్గొన్నారు… డివిజన్ లోని హరిజన బస్తీ..సిక్కు బస్తి…మొదలగు ప్రాంతాలలో ప్రజా…

కూకట్ పల్లి నియోజక వర్గంలోనీ ఓల్డ్ బోయిన్ పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రెండవ రోజు పాదయాత్ర నిర్వహించారు

సాక్షిత : కూకట్ పల్లి నియోజక వర్గంలోనీ ఓల్డ్ బోయిన్ పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రెండవ రోజు పాదయాత్ర నిర్వహించారు…ఈ కార్యక్రమంలోకార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్,జిహెచ్ఎంసి అధికారులు, పాల్గొన్నారు…ఈ నేపధ్యంలో..శ్రీ సాయి ఎన్ క్లేవ్..ముస్లిం బస్తీ.. యాదవ్ బస్తీ…హరిజన బస్తీ…మల్లికార్జున్…

You cannot copy content of this page