తెలంగాణలో ఎంపీ టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ మాదిగలను పూర్తిగా విస్మరించిందని MRPS వ్యస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. గురువారం స్థానికంగా బాలాజీ గ్రాండ్లో విలేకరుల సమీవేశం లో మాట్లాడుతూ మూడు ఎంపీ స్థానాల్లో ఒకటి కూడా ఇవ్వకపోవడం కాంగ్రెస్కె దెబ్బ…
తెలంగాణలో 70 లక్షలకు పైగా జనాభా ఉన్న మాదిగలకు ఒక్క పార్లమెంట్ స్థానం కూడ యివ్వాని కాంగ్రెస్ పార్టీనీ ఓడిస్తాం…. పార్లమెంటు సీట్లలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు తీవ్ర అన్యాయం ఎమ్మార్పీఎస్, అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను…
సాక్షితహైదరాబాద్: మాదిగలకు 12శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో తాజాగా చేపట్టిన మాదిగల జోడో యాత్ర వాల్ పోస్టర్ ను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి…
ఏడవరోజు మాదిగల విశ్వరూప మహా పాదయత్రలో పాల్గొన్న గూట విజయ్ మాదిగ ఎమ్మార్పీఎస్ ఎమ్మెస్పీ జిల్లా ఇంచార్జి,బల్గెర ఏసన్న మాదిగ ఎమ్మార్పీఎస్ గట్టు మండల అధ్యక్షుడు వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఏబిసిడి వర్గీకరణ బిల్లు ఆమోదించాలని,కేంద్ర ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన…
తాండూర్ నియోజకవర్గం లో మాదిగల, SC వర్గీకరణ కొరకు హైదరాబాద్ లో జరుపబోయేవిశ్వరూప మహాసభను..విజయవంతం చేయుటకు సన్నాహక సధస్సు జరిగింది. సాక్షిత వికారాబాద్ జిల్లా తాండూర్ : నియోజకవర్గం, తాండూర్ పట్టణం లో,సాయిపూర్ తులసి గార్డెన్ లో MRPS మరియు MSP…