పెదవేగి మండలం వంగూరు పంచాయతీ కార్యాలయం లో జరిగిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం

పంచాయతీ కార్యదర్శి స్వరాజ్యాలక్ష్మి ప్రోటోకాల్ ఉల్లంఘన కు గురయ్యారు.డయాస్ మీద కూర్చోవాల్సిన కార్యదర్శి డయాస్ ప్రక్కన ప్రాధాన్యత లేని సామాన్యురాలిగా కూర్చోవడం విశేషం. గ్రామ సర్పంచ్ ప్రక్కన చైర్ కాళీగా ఉన్నప్పటికీ కార్యదర్శి ఆ చైర్ లో కాకుండా డయాస్ కి…

మంజీర నదిలో పుష్కరుడు ప్రవేశించిన వేళ సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం

జహీరాబాద్: మంజీర నదిలో పుష్కరుడు ప్రవేశించిన వేళ సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలంలోని పంచవటి క్షేత్రం ఆవరణలో సోమవారం నుంచి గరుడగంగ కుంభమేళా ప్రారంభంకానున్నది. పంచవటి క్ష్రేతం పీఠాధిపతి కాశీనాథ్‌ బాబా ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు ధ్వజారోహణంతో కుంభమేళా ప్రారంభమవుతుంది.…

పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పంచాయతీ పరిధిలో ఉన్న పోలవరం

ఏలూరుజిల్లాపెదవేగిపెదవేగి మండలం కొప్పులవారిగూడెం పంచాయతీ పరిధిలో ఉన్న పోలవరం కుడికాలువ సిమెంట్ రివిటింగ్ వాల్ డేమేజ్ అయ్యింది.దీనివల్ల కాలువలో నీరు ఎక్కువగా ప్రవహించేతప్పుడు గట్టు మట్టి కరిగి కాలువలో కలిసిపోయి కాలువ అడుగు భాగాన సిల్ట్ పేరుకుపోయి ప్రమాదం ఉందని పాడైపోయిన…

దువ్వూరు మండలం గుడిపాడు వద్ద కడప కర్నూల్ జాతీయ రహదారిపై అదుపు తప్పి పొలంలోకి వెళ్లిన లగ్జరీ జగన్ ప్రవేట్ ట్రావెల్స్ బస్సు ..

ఇరువురు మహిళలకు తీవ్ర గాయాలు, ఒకరికి కాలు విరిగి దాదాపు15 మందికి స్వల్ప గాయాలు… హైదరాబాదు నుండి తిరుపతికి వెళుతుండగా మార్గమధ్యంలో జరిగిన ఘటన… బస్సు డోర్లు ఓపెన్ కాకపోవడంతో బస్సులోనే ఉండిపోవాల్సి వచ్చిన ప్రయాణికులు… గుడిపాడు గ్రామ ప్రజలు సంఘటన…

పటాన్ చేరు మండలం క్యాసారం గ్రామంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువు

సంగారెడ్డి జిల్లా : పటాన్ చేరు మండలం క్యాసారం గ్రామంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును రోడ్డు పక్కన వదిలి వెళ్ళిన గుర్తు తెలియని వ్యక్తులు. శిశువును సంగారెడ్డి ICDS అధికారులకు అప్పగించిన స్థానికులు. ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన…

బాపట్ల మండలం వెదుళ్ళపల్లి లోని రామయ్య వికలాంగుల కాలనీ లో మా నమ్మకం నువ్వే జగనన్న

బాపట్ల మండలం వెదుళ్ళపల్లి లోని రామయ్య వికలాంగుల కాలనీ లో మా నమ్మకం నువ్వే జగనన్న అనే కార్యక్రమాన్ని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఆదేశాలమేరకు బాపట్ల జిల్లా వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లా రామయ్య కాలనీ లోని దివ్యాంగుల…

అఖిల భారత గౌడ సంఘం మండలం అధ్యక్షునిగా శ్రీనివాస్ గౌడ్

అఖిల భారత గౌడ సంఘం మండలం అధ్యక్షునిగా శ్రీనివాస్ గౌడ్ చిట్యాల (సాక్షిత ప్రతినిధి) అఖిల భారత గౌడ సంఘం నల్గొండ జిల్లా చిట్యాల మండలం అధ్యక్షులుగా చెరుకు శ్రీనివాస్ గౌడ్ నునియమించడం జరిగింది.అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర కార్యాలయంలో…

తాండూర్ మండలం లో ని అన్ని గ్రామాల BRS పార్టీ భారీ ఆత్మీయ సమ్మేళనం

సాక్షిత : తాండూర్ మండలం లోని గత 3,4 రోజులలో ప్రతి గ్రామానికి పళ్లేపల్లే కు . పైలెట్ రోహిత్ రెడ్డి MLA కార్యక్రమాలలో తిరిగి Brs ప్రభుత్వం రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, గర్భిణీ శ్రీలకు చేస్తున్న…

త్రిపురాంతకం మండలం లో 10 వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుచున్నవి.

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం లో 10 వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుచున్నవి.రెండవ రోజు ద్వితీయ భాష అయినటువంటి హిందీ పరీక్ష జరిగినది. 5 పరీక్షా కేంద్రాలలో మొత్తం 698 మంది విద్యార్థులు పరీక్ష రాయవలసి ఉంది, 695 మంది…

ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతకమూరు సచివాలయంలో దొంగతనం..

ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతకమూరు సచివాలయంలో దొంగతనం.. రెండు ల్యాప్ టాప్ లు ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు.. జిరాక్స్ మిషన్ తో పాటు లామినేషన్ మిషన్ ను పగలగొట్టిన దొంగలు… సచివాలయంలో వస్తువులు చెల్లాచెదురుగా పడవేసిన వైనం.

You cannot copy content of this page