దువ్వూరు మండలం గుడిపాడు వద్ద కడప కర్నూల్ జాతీయ రహదారిపై అదుపు తప్పి పొలంలోకి వెళ్లిన లగ్జరీ జగన్ ప్రవేట్ ట్రావెల్స్ బస్సు ..

Spread the love

ఇరువురు మహిళలకు తీవ్ర గాయాలు, ఒకరికి కాలు విరిగి దాదాపు15 మందికి స్వల్ప గాయాలు…

హైదరాబాదు నుండి తిరుపతికి వెళుతుండగా మార్గమధ్యంలో జరిగిన ఘటన…

బస్సు డోర్లు ఓపెన్ కాకపోవడంతో బస్సులోనే ఉండిపోవాల్సి వచ్చిన ప్రయాణికులు…

గుడిపాడు గ్రామ ప్రజలు సంఘటన స్థలానికి చేరుకుని బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసారు ..

గాయాలపాలైన వారిని స్థానిక108 లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు

మైదుకూరు

మైదుకూరు నియోజకవర్గం లోని
దువ్వూరు మండలం గుడిపాడు గ్రామం కడప కర్నూల్ జాతీయ రహదారిపై అదుపుతప్పి డివైడర్ దాటి రాంగ్ రూట్లో బస్సు వెల్లి మోరివద్ద లోయలోకి ఉన్న పొలాలలోకి దిగిన లగ్జరీ జగన్ ట్రావెల్స్ ప్రవేట్ బస్సు హైదరాబాద్ నుండి తిరుపతికి వెళుతుండగా దారి మధ్యలో బైపాస్లో జరిగిన యాక్సిడెంట్ 15 మంది ప్రయాణికులు ఉండగా ఒక మహిళకు కాల్ విరగడం జరిగింది. పలువురికి స్వల్పపాటి గాయాలు ముగ్గురికి కన్ను గాయాలు కొంతమందికి చిన్నపాటి గాయాలతో బయటికి వెళ్లడానికి డోర్లు ఓపెన్ కాక బస్సులోనే ఉండిపోయిన ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించిన దారిన పోయే ప్రయాణికులు గుడిపాడు గ్రామ ప్రజలు వచ్చి బస్సులో ఉన్న వారిని సురక్షితంగా బయటికి తీయడం జరిగింది. బస్సు ముందు భాగం నుచ్చు కావడం జరిగింది. గాయాలు పాలైన వారిని స్థానిక 108 లో స్థానిక పొద్దుటూరు ఆసుపత్రికి తరలించడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page