కొడుకు మృత‌దేహంతో,8 కిలోమీట‌ర్లు నడిచి వెళ్లిన కన్నతండ్రి

అల్లూరి జిల్లా :-ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామ‌రాజు జిల్లా అనంత‌గిరి మండలంలో హృద‌య‌విదార‌క ఘ‌ట‌న చోటుచేసుకుంది. స‌రైన‌ రోడ్డు సౌక‌ర్యం లేక‌పో వ‌డంతో కొడుకు మృత‌దే హంతో తండ్రి ఏకంగా 8 కిలోమీట‌ర్లు న‌డిచాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. అనంత‌ గిరి మండల…

కూలి పనికి వెళ్లిన వివాహిత అదృశ్యం

కూలి పనికి వెళ్లిన మహిళ అదృశ్యమైన ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వినాయక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మునిసిపల్ పరిధిలోని సంగారెడ్డి రోడ్డు నందు గల రైస్ మిల్లు వద్ద నివాసం ఉండే రాచూరి జయమ్మ…

స్కూల్ కు వెళ్లిన పిల్లలను తీసుకొచ్చి మరీ చంపాడు

హైదరాబాద్: సిద్దిపేట కలెక్టర్ గన్మెన్ నరేశ్ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని సీపీ శ్వేత తెలిపారు. అయితే ఆన్లైన్ బెట్టింగ్ల వల్లే నరేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయారని స్థానికుల సమాచారం. ఈ క్రమంలోనే భార్యా భర్తల మధ్య గొడవ జరిగి, ఉదయం…

ఫేస్ బుక్ ఫ్రెండ్ కోసం పాక్ వెళ్లిన భారత మహిళ…

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పరిచయాలు ప్రేమగా మారడం, దేశాంతరాలు, ఖండాంతరాలు దాటి ప్రియుళ్లను, ప్రియురాళ్లను కలుసుకునేందుకు రావడం ఓ ట్రెండ్ గా మారింది. పెళ్లయి పిల్లలున్న వాళ్లు కూడా ఈ తరహా ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల సీమా హైదర్…

పెద్దమంతనాల అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ కు వెళ్లిన అటవీ శాఖ సిబ్బంది

ప్రకాశం జిల్లా….!!!! పెద్ద దోర్నాల మండలం, కొర్రపోలు అటవీ శాఖ పరిధిలోని పెద్దమంతనాల అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ కు వెళ్లిన అటవీ శాఖ సిబ్బంది మౌలాలి DRO, భాను ప్రసాద్ FDO, దాడులు నిర్వహించి భూమని పోతన్న అనే వ్యక్తి అక్రమంగా…

దువ్వూరు మండలం గుడిపాడు వద్ద కడప కర్నూల్ జాతీయ రహదారిపై అదుపు తప్పి పొలంలోకి వెళ్లిన లగ్జరీ జగన్ ప్రవేట్ ట్రావెల్స్ బస్సు ..

ఇరువురు మహిళలకు తీవ్ర గాయాలు, ఒకరికి కాలు విరిగి దాదాపు15 మందికి స్వల్ప గాయాలు… హైదరాబాదు నుండి తిరుపతికి వెళుతుండగా మార్గమధ్యంలో జరిగిన ఘటన… బస్సు డోర్లు ఓపెన్ కాకపోవడంతో బస్సులోనే ఉండిపోవాల్సి వచ్చిన ప్రయాణికులు… గుడిపాడు గ్రామ ప్రజలు సంఘటన…

సీసీ రోడ్డు నిర్మాణ పనులను అర్థరాత్రి ఆకస్మికంగా వెళ్లిన ఆరెకపూడి గాంధీ

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT శాతవాహన నగర్ కాలనీ లో రూ.48.50 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను అర్థరాత్రి ఆకస్మికంగా వెళ్లి తెల్లవారుజామున వరకు అక్కడే ఉండి స్వయంగా పరిశీలించిన ప్రభుత్వ విప్…

కూలి పనులకు వెళ్లిన మహిళలను గొంతు కోసి హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

Unidentified persons strangled the women laborers కర్నూలు జిల్లా సాక్షిత ఓరకల్లు (మం) నన్నూరు లో దారుణంకూలి పనులకు వెళ్లిన మహిళలను గొంతు కోసి హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు రామేశ్వరి, రేణుక గుర్తించిన పోలీసులునన్నూరు గ్రామానికి చెందిన కురువ…

బూర నరసయ్య గౌడ్ ఇంటికి వెళ్లిన బండి సంజయ్

బూర నరసయ్య గౌడ్ ఇంటికి వెళ్లిన బండి సంజయ్ ▪️ పార్టీలో చేరికపై ముహూర్తం ఫిక్స్ హైదరాబాద్: టీఆర్ఎస్.. తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని.. నిజమైన ఉద్యమకారులకు బీజేపీ వేదికైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మాజీ…

You cannot copy content of this page