దువ్వూరు మండల తహసీల్దార్ గా ఉమ రాణి…

దువ్వూరు తహసీల్దార్ గా పని చేసిన రమ కుమారి సార్వత్రిక ఎన్నికలలో భాగంగా అనంతపురం జిల్లా కు బదిలీ అయ్యారు… కర్నూల్ జిల్లా ఆత్మకూరు మండల తహసీల్దార్ గా పని చేస్తున్న ఉమ రాణి నేడు దువ్వూరు తహసీల్దార్ గా బాధ్యతలు…

దువ్వూరు మండలం గుడిపాడు వద్ద కడప కర్నూల్ జాతీయ రహదారిపై అదుపు తప్పి పొలంలోకి వెళ్లిన లగ్జరీ జగన్ ప్రవేట్ ట్రావెల్స్ బస్సు ..

ఇరువురు మహిళలకు తీవ్ర గాయాలు, ఒకరికి కాలు విరిగి దాదాపు15 మందికి స్వల్ప గాయాలు… హైదరాబాదు నుండి తిరుపతికి వెళుతుండగా మార్గమధ్యంలో జరిగిన ఘటన… బస్సు డోర్లు ఓపెన్ కాకపోవడంతో బస్సులోనే ఉండిపోవాల్సి వచ్చిన ప్రయాణికులు… గుడిపాడు గ్రామ ప్రజలు సంఘటన…

You cannot copy content of this page