పెదవేగి మండలం వంగూరు పంచాయతీ కార్యాలయం లో జరిగిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం

Spread the love

పంచాయతీ కార్యదర్శి స్వరాజ్యాలక్ష్మి ప్రోటోకాల్ ఉల్లంఘన కు గురయ్యారు.డయాస్ మీద కూర్చోవాల్సిన కార్యదర్శి డయాస్ ప్రక్కన ప్రాధాన్యత లేని సామాన్యురాలిగా కూర్చోవడం విశేషం. గ్రామ సర్పంచ్ ప్రక్కన చైర్ కాళీగా ఉన్నప్పటికీ కార్యదర్శి ఆ చైర్ లో కాకుండా డయాస్ కి ఎదురుగా కూర్చోవడం పట్ల గ్రామం లో కొంత మంది ప్రజలు కార్యదర్శి పట్ల ప్రోటో కాల్ ఉల్లంఘన జరిగిందని చర్చించుకోవడం విశేషం
దీనిపై కార్యదర్శి స్వరాజ్య లక్ష్మిని వివరణ కోరగా అనారోగ్య కారణం గా డయాస్ మీద కాకుండా ఎదురుగా కూర్చోవాల్సి వచ్చిందని చెప్పారు

Related Posts

You cannot copy content of this page