Whatsapp Image 2024 01 31 At 12.29.36 Pm

ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్

సర్పంచులు, ఉపసర్పంచుల నుంచి రికార్డులు, చెక్ బుక్కులు, డిజిటల్ సంతకాల ‘కీ’లను స్వాధీనం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం ఆదేశించింది. ఫిబ్రవరి 2న విధుల్లో చేరనున్న ప్రత్యేకాధికారులకు డిజిటల్ సంతకాల ‘కీ’లను ఇవ్వనుంది. అలాగే ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్…
Whatsapp Image 2024 01 25 At 4.00.08 Pm

సబ్ కి యోజన -సబ్ కా వికాస్ 2024-2025 సం. నకు జిల్లా పంచాయతీ అభివృద్ధి

సబ్ కి యోజన -సబ్ కా వికాస్ 2024-2025 సం. నకు జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక(DPDP) తయారిపై నిర్వహించిన సమావేశానికి హాజరైన ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ 2024-2025 సం. నకు జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (DPDP) తయారిపైఅధికారులు, ప్రజాప్రతినిధులు…
Whatsapp Image 2023 12 09 At 4.14.12 Pm

పంచాయతీ రాజ్ కమిషనర్ హనుమంత రావు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి పూల బొకే ఇచ్చి ప్రత్యేకంగాకలిసిన పంచాయతీ రాజ్ కమిషనర్ హనుమంత రావు.

పాకాల మండలం, మొగరాల పంచాయతీ భారతమిట్టలో అంగరంగ వైభవంగా కుంభాభిషేకం…

ద్రౌపతి అమ్మవారి ఆలయంలో చంద్రబాబు అక్రమ అరెస్ట్ నుంచి బయటకు రావాలని ప్రత్యేక పూజలు…కుంభాభిషేకంలో పాల్గొని పట్టు వస్త్రాలను సమర్పించిన పులివర్తి సుధా రెడ్డి… సాక్షిత : *పాకాల మండలం, మోగరాల పంచాయతీలో భారతంమిట్ట ద్రౌపతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న కుంభాభిషేకంలో…

దుండిగల్ గండిమైసమ్మ ఆవరణలో పంచాయతీ రాజ్ శాఖ ఈ.ఈ. నూతన కార్యాలయంను ప్రారంభించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ మున్సిపాలిటీ గండిమైసమ్మ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో పంచాయతీ రాజ్ శాఖ ఈ.ఈ. నూతన కార్యాలయంను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయత్ రాజ్ ఈ.ఈ ఎం. రామ్ మోహన్…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తూ…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తూ… నియామక పత్రాలను అందజేసిన సందర్భంగా, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కి ధన్యవాదాలు తెలియజేసిన వికారాబాద్ నియోజకవర్గ పంచాయతీ కార్యదర్శులు. ఈ కార్యక్రమంలో…

నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన గూడెం మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం వావిలాల గ్రామంలో 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు.

20 లక్షల EGS నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

20 లక్షల EGS నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారు… హాజపూర్ మండలం లోని గుడిపేట గ్రామం లో 20 లక్షల EGS నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం…

రిటైర్డ్ పంచాయతీ ఈఓ ఎస్. ఎస్ జాన్ ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకొని మద్రాసా పిల్లలకు పండ్లు, పలురోగులకు పాలు పండ్లు పంపిణి

రిటైర్డ్ పంచాయతీ ఈఓ S. S JOHN ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకొని అయన పెద్ద కుమారుడు షేక్. మగ్బుల్ జానీ భాషా మనవడు షేక్. వహీద్ రెహమాన్ జానీ ఆధ్వర్యంలో కారంపూడిలోని మసీదు మద్రాసాలో నిరుపేద పిల్లలకు పండ్లు పంపిణి చేయడం…

చిత్తపార గ్రామం పంచాయతీ లో జగనన్న సురక్ష ప్రోగ్రాం నిర్వహించడం జరిగినది

చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చిత్తపార గ్రామం పంచాయతీ. లో జగనన్న సురక్ష ప్రోగ్రాం. నిర్వహించడం జరిగినది. ఈ ప్రోగ్రాంలో. 11. రకాల ముఖ్యమైన సేవలు. ఉచితంగా అందజేయడం జరిగినది. అందులో భాగంగా చిత్తపార సచివాలయం లో జూలై 18 వ…

You cannot copy content of this page