రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో భాగంగా 10 వ వార్డు బూడిద పాలెం 6వ సచివాలయ పరిధిలో ప్రతి…
[6:29 PM, 4/17/2023] Sakshitha News: జగనన్న మా భవిష్యత్తుమాట మీద నిలబడే వ్యక్తి జగనన్నకులం,మతం, ప్రాంతం, పార్టీ చూడడం”అందరికీ అందుబాటులో ఉచిత వైద్యంనగర మేయర్ డాక్టర్ శిరీషజగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ డాక్టర్ శిరీష “ సాక్షిత…
జగనన్న మా భవిష్యత్తుమాట మీద నిలబడే వ్యక్తి జగనన్నకులం,మతం, ప్రాంతం, పార్టీ చూడడం”నగర మేయర్ డాక్టర్ శిరీషజగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ డాక్టర్ శిరీష *సాక్షిత : *జగనన్నే మా భవిష్యత్” కార్యక్రమము 27 డివిజన్ పరిధిలోని చిన్న…
బాపట్ల జిల్లా ఈ రోజు బాపట్లలో ఎమ్మెల్యే శ్రీ కోన రఘుపతి గారి ఆదేశాలమేరకు రాష్ట్ర వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు శ్రీ బందెల కిరణ్ రాజ్ గారితో బాపట్ల జిల్లా వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లా రామయ్య గారు…
ప్రకాశం జిల్లా జగనన్న పాలనతోనే బంగారు భవిష్యత్తు సుంకేసుల ఎస్సీ పాలెం లో ఘనంగా నువ్వే జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమం పెద్దారవీడు:ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలననాలోనే బంగారు భవిష్యత్తును వినియోగిస్తున్నామని మండల సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు,సుంకేసుల సర్పంచి గుడ్డెపోగు…
ప్రకాశం జిల్లా జగనన్నే మా భవిష్యత్తు -జగన్నన్నే మా నమ్మకం… ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు– ‘మా నమ్మకం నువ్వే జగన్’ అన్నది ప్రజల నినాదం.– రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది పార్టీ సైనికులతో…
శుక్రవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “జగనన్నే మా భవిష్యత్తు”అంటూ యావత్ ప్రజలు కోరుకుంటున్న కార్యక్రమాన్ని దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడులో దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి…
ప్రకాశం జిల్లా దర్శి లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో “మా నమ్మకం నువ్వే జగన్ – జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమం
ప్రకాశం జిల్లా దర్శి లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో “మా నమ్మకం నువ్వే జగన్ – జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమం పై విలేకరుల సమావేశం లో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మంది పార్టీ…
మైలవరంలో జగనన్నే మా భవిష్యత్తు. కార్యక్రమాన్ని ప్రారంభించిన మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం…
సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల కేంద్రంలోని డి.పి.ఆర్.కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని సచివాలయ మండల ఇంఛార్జీలు మరియు గ్రామ సచివాలయ కన్వీనర్లతో కలిసి “జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమాన్ని నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా…