రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపునీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు అంతరాయం
సాక్షిత : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపునీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్లడంతో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ వెంటనే స్పందించి అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. రైల్వే…
సాక్షిత కరీంనగర్ జిల్లా :అధునాతన రోడ్లు, నలువైపులా అద్భుతమైన సెంట్రల్ లైటింగ్ తదితర హంగులతో అభివృద్ధిలో దూసుకెళ్తున్న కరీంనగర్ సిగలో మరో మణిహారం చేరుతున్నది. మానేరు నదిపై రూ.224 కోట్లతో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన తీగల వంతెనను మంత్రి కేటీఆర్…
వికారాబాద్ లో నూతన రైల్వే బ్రిడ్జి నిర్మాణం గురించి ఫైల్ పంపించండి ఆర్ & బి అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి “కేసీఆర్” *
సాక్షిత : ముఖ్యమంత్రికేసీఆర్ ని మరియు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని వారి నివాసంలో కలిసి, పలు రాజకీయ, అభివృద్ధి అంశాలపై చర్చించిన వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .వికారాబాద్ లో నూతన రైల్వే…
పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామం నుంచి ఆలేరు వెళ్ళే దారిలో ఉన్న వాగుపై 4 కోట్ల 15 లక్షల నిధులతో బ్రిడ్జి నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి…
ఏలూరుజిల్లా లింగపాలెం మండలం ఆసన్నగూడెం.కామవరపుకోట మండలం కళ్ళచెరువు గ్రామాల మధ్య ఉన్న గుండెరు వాగుపై 100 సంవత్సరాల నాడు నిర్మించిన బ్రిడ్జి వాగు మధ్యభాగం లో వంతెన రెండుముక్కలు గా విరిగి కుంగిపోయింది.సుమారు 10 ఏళ్ల నాడే వంతెన శిథిలావస్థకు చేరిన…
ఇందిరా పార్క్ వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులతో పాటు ఇతర పనులను మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా తనిఖీ
సాక్షిత : సెంట్రల్ హైదరాబాద్ లోని విఎస్టీ – ఇందిరా పార్క్ వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులతో పాటు ఇతర పనులను మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టీల్ బ్రిడ్జ్ పురోగతిని జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ సిబ్బందిని అడిగి…
Ananta inspected the bridge works బ్రిడ్జి పనులు పరిశీలించిన అనంత సాక్షిత అనంతపురం : నగరంలోని టవర్క్లాక్ వద్ద జరుగుతున్న బ్రిడ్జి పనులను అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రధాన రహదారి నుంచి బ్రిడ్జిపైకి…
Construct the Over Bridge over the Kusasthali river చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరికుశస్థలి నదిపై ఒహ్వెర్ బ్రిడ్జి నిర్మించండి ……….. సీ పి ఐ పార్టీ నగిరి నియోజకవర్గం కార్యదర్శి కోదండ య్య, పట్టణ కార్యదర్శి వేలన్…