శేరిలింగంపల్లి పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య

శేరిలింగంపల్లి పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా రూ. 4 కోట్ల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులను కార్పొరేటర్ రాగం…

కంఠాత్మకూర్ వాగు పై ఫోర్ లైన్ హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి .

పరకాల నుండి ఎర్రగట్టు గుట్ట రోడ్కంఠాత్మకూర్ వాగుపై రూ.10 కోట్లతో ఫోర్ లైన్ హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారుఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ హనుమకొండ పరకాల రెండు జాతీయ…

కాలంగి నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య

అంచనా విలువ12 కోట్ల 30 లక్షలు దొరవారిసత్రం మండలం దుప్పల వారి కండ్రిగ కాలనీ వెదురు పట్టు నందు చెంబెడు ఆర్ & బి రోడ్డు నుండి తొగరముడి మీదుగా కాలంగి నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య…

కృష్ణా నది బ్రిడ్జి పై వాహనాల రాకపోకలు షురూ..

మక్తల్ నియోజకవర్గం లోని రాష్ట్ర సరిహద్దుల్లో కృష్ణ నదిపై ఉన్న రోడ్డు బ్రిడ్జి జాతీయ రహదారి 167 పై మార్చి 2వ తెల్లవారుజామున 4 గంటల నుంచి వాహనాల రాకపోకలు కొనసాగుతాయని రాయచూర్, మక్తల్ పోలీసులు తెలిపారు.కృష్ణా నదిపై ఉన్న రోడ్డు…

శేరిలింగంపల్లి పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు

శేరిలింగంపల్లి పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా రూ. 4 కోట్ల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులను కార్పొరేటర్ రాగం…

పట్టణంలో పెద్ద వాగుపై బ్రిడ్జి పనులు పరిశీలించిన

మున్సిపల్ చైర్మన్ G చిన్న దేవన్న జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలక సంఘం పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణం పనులను మునిసిపల్ చైర్మన్ G చిన్న దేవన్న పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పెద్ద వాగుపై…

లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం

శేరిలింగంపల్లి పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా రూ. 4 కోట్ల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులను జోనల్ కమిషనర్…

బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం

ఐజ మున్సిపాల్టీ లోని పెద్ద వాగు పై నిర్మిస్తున్న హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి స్థాయిలో నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం చేయాలని అలాగే త్వరగతిన పనులను పూర్తి…

ప్రజల ట్రాఫిక్ కష్టాలను తొలగించడం కోసం ప్రభుత్వం నగరంలో నూతన బ్రిడ్జి

సాక్షిత : ప్రజల ట్రాఫిక్ కష్టాలను తొలగించడం కోసం ప్రభుత్వం నగరంలో నూతన బ్రిడ్జిలను నిర్మిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇందిరా పార్క్ నుండి VST వరకు…

లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి సమస్య శాశ్వత పరిష్కారం దిశగా 3 కోట్ల రూపాయల నిధులతో త్వరలోనే పనులు చేపడుతాం.

మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం సమస్య పరిష్కారం చేసి చూపెడుతాం ప్రభుత్వ విప్ గాంధీ శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచిపోవడం తో హుటాహుటిన అక్కడికి వెళ్లి సమస్య పరిష్కరనికై…

You cannot copy content of this page