ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం – సీఎం జ‌గ‌న్

వర్షాభావం, తుపాను వల్ల నష్టపోయిన రైతులకు రూ.1300 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ :సీఎం జ‌గ‌న్రాష్ట్ర వ్యాప్తంగా 3.25 లక్షల టన్నుల రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేశాం..ఈ 58 నెలల కాలంలో ఉచిత బీమా కింద రూ. 7,802 కోట్లను రైతులకు…

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం తథ్యం – ఎమ్మెల్యే ఆర్కే.

రాష్ట్ర ఎస్సి కమిషన్ సభ్యులు కట్టెపోగు బసవరావు వై నాట్ 175 కి సంఘీభావంగా ఇడుపులపాయ నుండి ఇచ్ఛాపురం వరకు జరుగుతున్న పాదయాత్రలో భాగంగా మంగళగిరి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే, నియోజకవర్గ ఇన్చార్జి గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు…

కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో సాధారణతోపాటు ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నవారిని కూడా మహాలక్ష్మి పథకం కిందికి తీసుకువస్తోంది. అయితే పథకం లబ్ధిదారులు గ్యాస్‌ సిలిండర్‌ తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాల్సిందేనని పౌరసరఫరాలశాఖ నిర్ణయం…

పాకిస్థాన్‌కు రావి నది నీటి ప్రవాహం పూర్తిగా నిలిపేసిన మోడి ప్రభుత్వం..

షాపూర్ కంది బ్యారేజీ (డ్యామ్) పూర్తి చేయడంతో పాకిస్థాన్‌కు రావి నది నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది.. ఈ నీటితో 32000 హెక్టార్ల J&K భూమికి సాగునీరు అందించబడుతుంది. ఈ ప్రతిష్టాత్మకమైన నీటిపారుదల మరియు జలవిద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ పూర్తి కావడానికి…

ఏటూరు గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం”

ఏటూరు గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. పార్టీలకు అతీతంగా అన్ని కుటుంబాలకు మేలు చేశాం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. ఇంటి ముందుకే…

పెండింగ్‌ మెస్‌ చార్జీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పి.డి.యస్. యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నీరసన

పెండింగ్‌ మెస్‌ చార్జీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పి.డి.యస్. యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నీరసన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు చెల్లించాల్సిన పెండింగ్‌ మెస్‌ చార్జీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పి.డి. యస్.…

రైతులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.

ఈ నెల 28వ తేదీన వైఎస్‌ఆర్‌ రైతు భరోసా మూడో విడత కింద 53.58 లక్షల మంది ఖాతాల్లో రూ.2 వేల చొప్పున రూ.1,078 కోట్లను సీఎం జగన్‌ జమ చేయనున్నారు.

కీసర – పెండ్యాల – మొగులూరు గ్రామాల్లో “గడపగడపకు- మన ప్రభుత్వం” కార్యక్రమం

కీసర – పెండ్యాల – మొగులూరు గ్రామాల్లో “గడపగడపకు- మన ప్రభుత్వం” కార్యక్రమం పూర్తవడంతో ఆ గ్రామ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. “గడపగడపకు- మన ప్రభుత్వం” కార్యక్రమంలో…

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. అన్నదాతల ఆందోళనల వేళ ప్రధాని మోదీ ట్వీట్‌ రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రతి డిమాండ్‌ను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోది స్పష్టం చేశారు. కేంద్రం చెరకు పంటకు…

డీఎస్సీ దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది.

ఈ నెల 25 వరకు అప్లె చేసుకోవచ్చని ప్రకటించింది. కాగా, నేటితో ఫీజు చెల్లింపు గడువు, రేపటితో దరఖాస్తుల సమర్పణ గడువు ముగియనుంది. సాంకేతిక సమస్యలు ఎదురుకావడంతో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తాజాగా అప్లికేషన్ల గడువును మూడు రోజుల పాటు…

You cannot copy content of this page