కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి రంగరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ .
Government Whip Shri Arekapudi Gandhi participated as the chief guest along with Corporator Mrs. Rojadevi Ranga Rao and performed special pooja. వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని AS రాజు నగర్ కాలనీ లో…
పూజ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీ, డైమండ్ హైట్స్ కాలనీ లలో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ముఖ్యఅతిథిగా…
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బాపు నగర్, మసీదు బండ వడ్డెర బస్తీ, శ్రీరామ్ నగర్ B బ్లాక్ లో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు…
రవీందర్ కి మంజూరైన స్విఫ్ట్ డిజైర్ కార్ ను మాజీ కార్పొరేటర్ శ్రీ సాయి బాబా తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరేకపూడి గాంధీ .
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి వికర్ సెక్షన్ కి చెందిన శ్రీ రవీందర్ కి మంజూరైన స్విఫ్ట్ డిజైర్ కార్ ను మాజీ కార్పొరేటర్ శ్రీ సాయి బాబా…
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యం… రూ.53 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి సౌకర్యాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని వీనస్ రాక్ హైట్స్ కాలనీలో రూ.53 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన…
చందానగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ ఎనక్లేవ్, శ్రీ లక్ష్మీ శుభం ఆర్కేడ్ అపార్ట్మెంట్, గిరిజ మార్వెల్ అపార్ట్మెంట్ లలో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రీమతి మంజుల రఘునాథ్…
సాక్షిత : వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామం నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు . ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు స్వయంగా వెళ్లి మన రాష్ట్ర…
అందరిని అక్కున చేర్చుకొని ఆసరా అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం: చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి మరియు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ * … సాక్షిత : చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ,…
సాక్షిత : ప్రజలు సంతోషంగా ఉండాలి, పండుగలు గొప్పగా జరుపుకోవాలనేది ప్రభుత్వం ఆలోచన అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వినాయక చవితి సంధర్భంగా ఆయన బుధవారం ఖైరతాబాద్…
సాక్షిత : వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండల కేంద్రం అయిన నూజండ్ల గ్రామం నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు . ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు స్వయంగా వెళ్లి…